Home » Matti Manishi
ఈ మొక్కలు సాధారణంగా మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఈ చెట్లని ఎక్కువగా ఇంటి పరిసరల్లో ఆకర్షణీయంగా కనిపించడానికి పెంచుకుంటారు.
బెల్లాన్ని వివిధ రూపాల్లో తయారుచేసి, విలువ ఆధారిత ఉత్పత్తిగా విక్రయించటం వల్ల కలిగే ప్రయోజనాల పట్ల విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వివరాలు చూద్దాం.
పొలంలోనే నేరుగా తయారు చేసుకునే ఈ విధానాల పట్ల రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది మట్టిమనిషి. జీవామృతం తయారీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని సంవత్సరాలుగా తోటల్లో చీడపీడల బెడద ఎక్కువవటంతో రైతులు ఒకటి రెండు పంటలకే తోటలను తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
Silkworms Farming : 20 ఏళ్లక్రితం సాగుచేసిన పంటల్లో తీవ్ర నష్టాలను చవిచూసిన రైతు, ప్రస్తుతం అదే పంటసాగుచేసి లాభాలు పొందుతున్నాడు.
ఈ మల్బరి ఆకునే పురుగులు తిని పట్టుదారాన్ని ఇస్తుంటుంది. అయితే గతంలో లాభసాటిగా ఉన్న పట్టుపురుగుల పెంపకం మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా కొంత లాభాలు తగ్గాయి.
ఈ సమస్య నుండి బయట పడాలంటే షేడ్ నెట్ లకింద ప్రోట్రేలలో నారు పెంచే విధానం ఉత్తమమైన మార్గమని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
Cucumbar Cultivation : ఈ పంటకు అనేక రకాల పోషకాల సమస్యలు ఉన్నప్పటికీ అధికంగా బోరాన్ లోపం పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
Bitter Gourd Cultivation : సాగునీటితో పాటు సూక్ష్మపోషకాలను డ్రిప్ ద్వారా అందించడంతో మొక్కలు ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన అధిక దిగుబడి వస్తోంది.
బొప్పాయి పంట చివరిదశ వరకు రైతును వెన్నాడుతున్న సమస్య పిండినల్లి. ఇది ఒక్క బొప్పాయిలోనే కాకుండా, కూరగాయలు, పండ్ల తోటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది.