medak

    రేవంత్ తీస్ మార్ ఖానా..ఏం తమాషా అవుతుందా : జగ్గారెడ్డి ఫైర్

    March 12, 2020 / 02:08 PM IST

    ‘రేవంత్ రెడ్డి పెద్ద తీస్ మార్ ఖానా ? ఏం పెద్ద హీరోనా ? పులియా ? అయితే..ఎందుకు ఓడిపోయిండు..? వెంటనే ఆయన అనుచరులు ఫేస్ బుక్‌లో జరుగుతున్న ప్రచారం వెంటనే ఆపేయాలి..లేకపోతే..ఢిల్లీకి వెళుతా..పెద్దలకు చెబుతా’..అంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్రస్థా

    ప్రియుడితో రాసలీలలు : అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసిన భార్య

    February 22, 2020 / 07:49 AM IST

    అక్రమ సంబంధాలో మోజులో రోజు రోజుకూ మానవీయ విలువలు దిగజారిపోతున్నాయి. అక్రమ సంబంధాల్లో సంతోషం కోసం అమానుష ఘటనలకు తెగబడుతున్నారు. ప్రియుడితో రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తని కిరాతకంగా హత్య చేసింది ఒక ఇల్లాలు. సంగారెడ్డి జిల్లా జ�

    భార్యా పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు

    November 22, 2019 / 02:44 AM IST

    సిధ్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో దారుణ సంఘటన జరిగింది..కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఇంటిల్లిపాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కరీంనగర్ కు చెందిన చిలుముల లక్ష్మీరాజం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన విమల అనే మహిళను 12 సంవత్సరాల క్రితం �

    అభివృద్ధిలో సంగారెడ్డి, మెదక్ జిల్లాలు పోటీ పడుతున్నాయి : హరీశ్ రావు 

    November 4, 2019 / 08:36 AM IST

    మెదక్ పట్టణంలో మంత్రి హరీశ్ రావు పలు గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్లను పంపణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డెవలప్ మెంట్ లో సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాలు పోటీ పడుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వాలు డెవలప్ మెంట్ గురించి మాటలు తప్ప ఎటు�

    గొడవ వద్దు.. రూ.35వేలు ఇస్తాం : ప్రాణానికి ఖరీదు కట్టిన డాక్టర్లు

    November 3, 2019 / 05:47 AM IST

    మెదక్‌ జిల్లా శివంపేటలో విషాదం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో రెండు నెలల చిన్నారి చనిపోయింది.

    గురుకుల స్కూల్లో 10th విద్యార్థిని మృతి : ఆందోళన చేస్తున్న బంధువులు

    October 31, 2019 / 04:54 AM IST

    మెదక్ గురుకుల స్కూల్ హాస్టల్ లో విద్యార్థిని మృతి చెందింది. 10వ తరగతి చదువుతున్న కావ్య తీవ్ర అస్వస్థతకు గురైన మృతి చెందింది. దీంతో దీంతో బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు. తమ కుమార్తెకు అనారోగ్యం చేసినా..స్కూల్  ప్రిన్సిపాల్ తమకు సమాచారం అం�

    బైక్‌ను ఢీకొట్టిన లారీ : తల్లి, కొడుకు మృతి

    September 4, 2019 / 08:35 AM IST

    మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీకొట్టడంతో తల్లి, కుమారుడు మృతి చెందారు.

    మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత

    September 2, 2019 / 04:10 AM IST

    టీఆర్ఎస్ నాయకులు…మాజీ మంత్రి, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. ముత్యం రెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా తొగుట మండ�

    ఎండల ఎఫెక్ట్ : లారీలో మంటలు

    May 5, 2019 / 11:49 AM IST

    ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పరిస్థితి నిప్పుల కొలిమిలా మారింది. రోజురోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం విలవిలలాడిపోతున్నారు. వడదెబ్బతో ప్రాణలు వదులుతున్నారు. ఎండల ఎఫెక్ట్ వాహనాలపై పడింది. ఎండ వేడిమికి వా

    OMG : గొంతులో మాత్ర ఇరుక్కుని బాలుడి మృతి

    May 1, 2019 / 03:20 AM IST

    మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. గొంతులో మాత్ర ఇరుక్కుని ఓ బాలుడు మృతి చెందాడు. మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం కేంద్రానికి చెందిన మహ్మద్ నజీర్, మీనా దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకు జిషాన్ (5) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బాలుడు కోలుకోవడ

10TV Telugu News