Home » MS Dhoni
చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ఐపీఎల్ 2024 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొత్తం ఏడు మ్యాచ్ లు ఆడింది. అందులో ఐదు మ్యాచ్ లలో ధోనీ చివరిలో బ్యాటింగ్ వచ్చి పరుగుల వరద పారించాడు. అతను మొత్తం 30 బంతులు ఎదుర్కొని
తొలుత ఒక్క పరుగుతో తన ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ధోనీ.. 19వ ఓవర్లో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఓవర్ ను మొహిసిన్ ఖాన్ వేశాడు. తొలి రెండు బంతులు వైడ్ వేయగా.. ఆ తరువాత ధోనీ తొలి బంతిని ..
జడేజా గాల్లోకి ఎగిరి అద్భుత క్యాచ్ అందుకోవడంతో ధోనీసైతం ఆశ్చర్యపోయాడు. జడేజాను అభినందిస్తూనే.. అతన్ని దగ్గరకు పిలిచి బాల్ భూమిని తాకిందా అని ప్రశ్నించాడు..
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
ఐపీఎల్ 2025లో ధోని ఆడతాడా? లేదా? అనే ప్రశ్నకు సీఎస్కే మాజీ ఆటగాడు అయిన సురేశ్ రైనా ఒక్క ముక్కలో సమాధానం చెప్పాడు.
ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అదరగొడుతున్నాడు.
ఆదివారం వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
మహేంద్ర సింగ్ ధోనీ తుఫాన్ బ్యాటింగ్ తో ఒక్కసారిగా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 200 దాటదనుకున్న స్కోర్ ఏకంగా 206 పరుగులకు వెళ్లింది. ధోనీ సిక్సర్ల మోత మోగిస్తుండగా ..
హిట్మ్యాన్ రోహిత్ శర్మ శతకంతో పోరాడినా ముంబై ఇండియన్స్కు ఓటమి తప్పలేదు.