Home » MUMBAI INDIANS
ఐపీఎల్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ క్రికెటర్ యువరాజ్ సింగ్ హ్యాట్రిక్ సిక్సర్లతో అలరించాడు. క్రీజులో ఉన్న కాసేపటిలోనే ఆర్సీబీ బౌలర్లకు.. ముఖ్యంగా చాహల్కు చెమటలు పట్టించాడు. మ్య
నేడు(2019 మార్చి 30) ఐపిఎల్-2019లో భాగంగా రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ 4గంటలకు కింగ్స్ లెవెన్ పంజాబ్కు ముంబై ఇండియన్స్కు మధ్య జరగనుండగా.. రెండవ మ్యాచ్ 8గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్కు కోల్కత్తా నైట్ రైడర్స్కు మధ్య జరగనుంది. పాయాంట్ల �
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చివరి బాల్ వివాదాస్పదంగా మారింది.
వివాదాల అనంతరం బరిలోకి దిగిన పాండ్యా ఐపీఎల్లో తడాఖా చూపించాడు. ముంబై ఇండియన్స్ తరపున మైదానంలో హల్చల్ చేశాడు.
ఉత్కంఠ పరిస్థితుల మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై 6పరుగుల తేడాతో గెలిచింది.
ముంబైతో సొంతగడ్డపై జరిగిన పోరులో బెంగళూరు ఆఖరి వరకూ పోరాడినా విజయం దక్కించుకోలేకపోయింది. 188 పరుగుల టార్గెట్ చేధించే దిశగా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి వరకూ మిస్టర్ 360 డివిలియర్స్ క్రీజులో ఉండి షా
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతోన్న RCBvsMI మ్యాచ్లో ముంబై బ్యాట్స్మెన్ పరవాలేదనిపించే స్కోరుతో బ్యాటింగ్ ముగించారు. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 188 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఓపెనర్లు క్వింటన్ డికాక్(23: 20 బం�
ఐపీఎల్ 2019లో రెండో మ్యాచ్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని నమోదుచేసుకోవాలని తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో బౌలర్లను శాసిస్తామంటూ డివిలియర్స్ ధీమాను వ్య
21ఏళ్ల కుర్రాడు.. అంచనాలు అస్సలు లేని జట్టు.. ప్రత్యర్ధుల జ్టటులో మహామహులు. అయినా కూడా 27బంతుల్లో 78పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అజరామర విజయం అందించాడు. ముంబై వేదికగా జరిగిన మూడవ ఐపిఎల్ మ్యాచ్లో యువ ఆటగాడు గత ఛాంపియన్లను మట్టి కరిపించాడు. �
ముంబై: ఐపీఎల్ 2019 సీజన్ 12 లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ కేపిటల్స్ భారీ స్కోర్ చేసింది. రిషబ్ పంత్ రెచ్చిపోయాడు.