Home » MUMBAI INDIANS
ఐపీఎల్ సీజన్ 12లోని 4వ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్… రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఆడింది. ఈ సందర్భంగా రవిచంద్రన్ అశ్విన్.. జోస్ బట్లర్ ను అవుట్ చేసిన విధానం చర్చనీయాంశంగా మారింది. మాన్కడింగ్ విధానం ద్వారా బట్లర్ ను రనౌట్ చేశాడు. మరోసారి ఇదే సీజ�
చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ముంబై 37 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. బుధవారం వాంఖడే వేదికగా హార్దిక్ పాండ్యా చివరి ఓవర్లలో రెచ్చిపోవడమే ఇందుకు కారణం. బ్రావో వేసిన ఆఖరి ఓవర్లో హెలికాఫ్టర్ షాట్ లతో విజృంభించాడు. చివరి రెండు ఓవర్లలో ముం�
యావత్ క్రికెట్ ప్రపంచమంతా చెప్పే మాట. మహేంద్ర సింగ్ ధోనీ స్టంప్స్ వెనుక హీరో. ఎలాంటి బ్యాట్స్ మన్ అయినా ధోనీ రెప్పపాటు కదలికల ముందు చిత్తు కావాలసిందే. బుధవారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ అదే జరిగింది. చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ లో చెన్న
చెన్నై వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఐపీఎల్ 12 సీజన్ ఆరంభం నాటి నుంచి ఓటమి ఎరుగక దూసుకెళ్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ తొలి సారి ఓటమి రుచి చూసింది. ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై ధోనీ సేనను ఒత్తిడిలోకి నెట్టి 37 పరుగుల ఘన విజయాన్ని అందుకుంది. చేధనకు �
సొంతగడ్డపై ముంబై బ్యాట్స్ మెన్ విజృంభించారు. ఈ క్రమంలో చెన్నైకు 171 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా అద్భుతమైన స్కోరు నమోదు చేశాడు. కేవలం 8 బంతుల్లో 3 సిక్సులు, 1 ఫోర్ కలిపి 25 పరుగులు చేశాడు. ఓపెనర్లు క్వింటన్ డ
ఐపీఎల్ 2019లో భాగంగా జరుగుతోన్న 15వ మ్యాచ్ ను ముంబైలోని వాంఖడే మైదానంలో చెన్నై.. ముంబైలు తలపడేందుకు సిద్ధమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై వరుస విజయాలకు బ్రేక్ వేయాలని సొంతగడ్డపై ముంబై నైపుణ్యాలకు సానబెట్టి బర�
సొంతగడ్డపై ధోనీ సేనను చిత్తు చేయాలని భావిస్తున్న ముంబై ఇండియన్స్ కు మూడో ఓటమి తప్పేటట్టు లేదు. హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకుని లీగ్ లో టాప్ స్థానంలో దూసుకెళ్తోన్న సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్లో ఫేవరేట్ గా కనిపిస్తోంది. తొలి మ్యాచ్లో ఓటమిర�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైనప్పటి నుంచి ముంబై ఇండియన్స్ తరపున ఆడాల్సి ఉన్న లసిత్ మలింగ తొలి మ్యాచ్కు దూరంగానే ఉన్నాడు.
ఐపీఎల్లో భాగంగా పంజాబ్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. 177 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ బ్యాట్స్మెన్ ముంబై ఇండియన్స్కు చుక్కలు చూపించారు. కేఎల్ రాహుల్(71; 57 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సు) అద్భుతంగ�
పంజాబ్లోని మొహాలీ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ముంబై బ్యాట్స్మెన్ను పంజాబ్ బౌలర్లు ఘోరంగా కట్టడి చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై 7వికెట్లు నష్టపోయి పంజాబ్ కు 177 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ముంబై జట్టులో క్వింటాన్ డికా