Home » NDA
BJP claims victory, PM Modi, Amit Shah thank people of Bihar బీహార్లోని ప్రతి ఓటరు తమ ప్రాధాన్యత.. అభివృద్ధి మాత్రమే అని స్పష్టంగా పేర్కొన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. అన్ని వర్గాల ప్రజలు ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అనే ఎన్డీయే మంత్రం వెనుక �
NDA WINS BIHAR ELECTION హోరాహోరీగా జరిగిన బీహార్ ఎన్నికల కౌంటింగ్ లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది.ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందులు చేసి ఎన్డీయే కూటమి విజయం సాధించింది. 243స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 122ఉండగా..125స్థానాల్లో బీజేపీ కూటమ
Bihar Election Results బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీయే కూటమి దూసుకుపోతుంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో NDA కూటమి ముందంజలో కొనసాగుతోంది. అయితే,మహాకూటమితో పోలిస్తే ఎన్డీయే స్వల�
దేశవ్యాప్తంగా కమలాలు విరబూస్తున్నాయి. బీహార్ లో ఎన్డీయూ కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది. ఎన్డీయే కూటమిలోని జేడీ(యూ) కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తున్నాయి. తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా కమలం జోరు కొనసాగుతోంది. ఇక మధ్యప్రదేశ్
bihar assembly election 2020 : బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుదిఘట్టం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. మొదటి దశలో 71 స్థానాలకు అక్టోబర్ 28న పోలింగ్ జరిగింది. రెండోదశలో 94 స్థానాలకు నవంబర్
Bihar Assembly elections : బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుదిఘట్టం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. మొదటి దశలో 71 స్థానాలకు అక్టోబర్ 28న పోలింగ్ జరిగింది. రెండో దశలో 94 స్థానాలకు నవంబర్ 3�
Election polling ends in Bihar : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. 2020, నవంబర్ 07వ తేదీ శనివారం మూడో విడత పోలింగ్ జరిగింది. 19 జిల్లాల్లో 78 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. ఈనెల 10వ తేదీన ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు. బీహార్ రాష్ట్రంల�
NDA Again, Bihar Has Decided,Says Prime Minister బీహార్ లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. బీహార్ రాష్ట్రంలోని అరారియా జిల్లాలోని ఫోర్బెస్ గంజ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇవాళ(నవంబర్-3,2020)ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్
NDA Crosses 100-Mark In Rajya Sabha పెద్దల సభలో ఎన్డీయే సంఖ్యాబలం పెరిగింది. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి సహా 9 మంది బీజేపీ నేతలు సోమవారం ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికవడంతో పెద్దల సభలో ఎన్డీయే సంఖ్యాబలం 100దాటింది. మిత్రపక్షం జేడీయూకి రాజ్యసభలో ఐదుగురు సభ్యుల�
PM Modi in swipe at Rahul Gandhi, Tejashwi Yadav బీహార్ మహిళలకి తాను అండగా ఉన్నానని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ…వంటగది మంటలు మండుతూనే ఉంటాయని బీహార్ మహిళలకు తాను వాగ్దానం చేస్తున్నానని మోడీ అన్నారు. ఆదివారం(నవంబర్-1,2020) ఛప్రాలో జరిగిన ఎన్ని�