Home » NDA
PM Modi Hails NDA Wins In Bihar : భారతదేశంలో ప్రబలిన కరోనాను తమ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, తమ ప్రభుత్వంపై ప్రజల నమ్మకొ పెరిగిందని అందుకే ఎన్నికల్లో గెలిచామన్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. అలాగే..సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్ కూడా కారణమన్నారు. పార్ట
Nitish Kumar, BJP Retain Bihar, Tejashwi Yadav’s RJD Single-Largest Party బీహార్ ఎన్నికల్లో మహాకూటమి గెలవకపోయినప్పటికీ…ఎన్నికల సమరంలో తేజస్వీ ముద్ర స్పష్టంగా కనపడింది. పార్టీల పరంగా చూస్తే, రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన పార్టీగా ఆర్జేడీ నిలిచింది. ఆర్జేడీ 75స్థానాల్�
BJP claims victory, PM Modi, Amit Shah thank people of Bihar బీహార్లోని ప్రతి ఓటరు తమ ప్రాధాన్యత.. అభివృద్ధి మాత్రమే అని స్పష్టంగా పేర్కొన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. అన్ని వర్గాల ప్రజలు ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అనే ఎన్డీయే మంత్రం వెనుక �
NDA WINS BIHAR ELECTION హోరాహోరీగా జరిగిన బీహార్ ఎన్నికల కౌంటింగ్ లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది.ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందులు చేసి ఎన్డీయే కూటమి విజయం సాధించింది. 243స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 122ఉండగా..125స్థానాల్లో బీజేపీ కూటమ
Bihar Election Results బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీయే కూటమి దూసుకుపోతుంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో NDA కూటమి ముందంజలో కొనసాగుతోంది. అయితే,మహాకూటమితో పోలిస్తే ఎన్డీయే స్వల�
దేశవ్యాప్తంగా కమలాలు విరబూస్తున్నాయి. బీహార్ లో ఎన్డీయూ కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది. ఎన్డీయే కూటమిలోని జేడీ(యూ) కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తున్నాయి. తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా కమలం జోరు కొనసాగుతోంది. ఇక మధ్యప్రదేశ్
bihar assembly election 2020 : బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుదిఘట్టం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. మొదటి దశలో 71 స్థానాలకు అక్టోబర్ 28న పోలింగ్ జరిగింది. రెండోదశలో 94 స్థానాలకు నవంబర్
Bihar Assembly elections : బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుదిఘట్టం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. మొదటి దశలో 71 స్థానాలకు అక్టోబర్ 28న పోలింగ్ జరిగింది. రెండో దశలో 94 స్థానాలకు నవంబర్ 3�
Election polling ends in Bihar : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. 2020, నవంబర్ 07వ తేదీ శనివారం మూడో విడత పోలింగ్ జరిగింది. 19 జిల్లాల్లో 78 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. ఈనెల 10వ తేదీన ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు. బీహార్ రాష్ట్రంల�
NDA Again, Bihar Has Decided,Says Prime Minister బీహార్ లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. బీహార్ రాష్ట్రంలోని అరారియా జిల్లాలోని ఫోర్బెస్ గంజ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇవాళ(నవంబర్-3,2020)ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్