NDA

    రాజ్యసభలో 100దాటిన ఎన్డీయే బలం

    November 3, 2020 / 11:16 AM IST

    NDA Crosses 100-Mark In Rajya Sabha పెద్దల సభలో ఎన్డీయే సంఖ్యాబలం పెరిగింది. కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి సహా 9 మంది బీజేపీ నేతలు సోమవారం ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికవడంతో పెద్దల సభలో ఎన్డీయే సంఖ్యాబలం 100దాటింది. మిత్రపక్షం జేడీయూకి రాజ్యసభలో ఐదుగురు సభ్యుల�

    ప్రజాస్వామ్యమా.. వారసత్వమా : ఇద్దరు యువరాజులు ఇంటికేనన్న మోడీ

    November 1, 2020 / 04:52 PM IST

    PM Modi in swipe at Rahul Gandhi, Tejashwi Yadav బీహార్ మహిళలకి తాను అండగా ఉన్నానని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ…వంటగది మంటలు మండుతూనే ఉంటాయని బీహార్ మహిళలకు తాను వాగ్దానం చేస్తున్నానని మోడీ అన్నారు. ఆదివారం(నవంబర్-1,2020) ఛప్రాలో జరిగిన ఎన్ని�

    బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్, ఏదైనా వ్యూహం ఉందా

    October 29, 2020 / 04:06 PM IST

    kcr bihar elections: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. జేడీయూ, ఆర్జేడీ, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. స్థానికంగా జేడీయూ, ఆర్జేడీలు బలమైన ప్రాంతీయ పార్టీలు కావడంతో జాతీయ పార్టీలు సైతం ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి ఏర్పడిం�

    బీహార్ మొదటి దశ పోలింగ్

    October 28, 2020 / 05:58 AM IST

    Bihar polls: In first phase : బీహార్ రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 71 అసెంబ్లీ స్థానాలకు 2020, అక్టోబర్ 28వ తేదీ బుధవారం పోలింగ్ జరుగనుంది. 1066 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒ

    ఎన్డీయేలో చేరేందుకు జగన్ సిద్ధం, మోడీ ఆ రెండు డిమాండ్లకు ఒప్పుకుంటేనే..!

    October 19, 2020 / 11:10 AM IST

    ap cm jagan: ఎన్డీయే నుంచి టీడీపీ బయటకొచ్చేసి చాలా రోజులైంది. ఇప్పుడదే ఏపీ నుంచి వైసీపీ.. ఎన్డీయేలోకి వెళ్లేందుకు.. ఢిల్లీ నుంచి రాయబారం మొదలైంది. కానీ.. ఒక అడ్డంకి, ఒక డిమాండ్.. రెండూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆపుతున్నాయట. ఆ అడ్డంకి తొలగి.. ఆ డిమాండ్ �

    జగన్ కీలక నిర్ణయంతో ఊపిరిపీల్చుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్

    October 16, 2020 / 03:19 PM IST

    pawan kalyan: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీతో దాదాపు 40 నిమిషాలకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. జగన్‌ ఢిల్లీ పర్యటన అనగానే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రెండు వారాల వ్యవధిలోనే జగన్‌ రెండోసారి ఢిల్

    విశ్లేషణ.. వైసీపీ, బీజేపీ కలిస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? జనసేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?

    October 7, 2020 / 04:34 PM IST

    pawan kalyan: ఏపీ రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో వైసీపీ చేరబోతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. కొన్ని రోజులుగా ఎన్డీఏలో వైసీపీ చేరిక అంశంపై విస్తృతంగా చర్చ సాగుతోందట. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర�

    సీఎం జగన్ కీలక నిర్ణయం, ఎన్డీయేలో చేరేందుకు విముఖత, స్వతంత్రంగా ఉంటేనే గుర్తింపు ఉంటుంది

    October 6, 2020 / 03:09 PM IST

    cm jagan key decision: ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హస్తిన టూర్‌ ముగిసింది. ప్రధాని మోడీతో భేటీ పూర్తయిన తర్వాత అమరావతికి తిరుగుపయనమయ్యారు. ఇవాళ(అక్టోబర్ 6,2020) పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారని ప్రచారం జరిగినా.. ఆయన ఎవరినీ కలువకుండానే ఏపీకి బయలుదేరారు. జగన

    హర్ ‌సిమ్రత్‌ రాజీనామా మోడీని “అణు బాంబులా” కుదిపేసింది

    September 25, 2020 / 08:34 PM IST

    వివాదాస్పద వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఇటీవల కేంద్ర మంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్ నాయకురాలు హర్ ‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే హర్‌ సిమ్రత్ రాజీనామా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కుదిపివేసిందని శిరోమణి అకా

    ఎన్డీయేకి కొత్త అర్ధం చెప్పిన శశి థరూర్

    September 22, 2020 / 09:01 PM IST

    బీజేపీ నేతృత్వంలోని కూటమి ఎన్డీయేకి కొత్త అర్థం చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్. పార్లమెంటులో ఎన్డీయే వ్యవహరిస్తున్న తీరును ఘాటుగా విమర్శించారు. లాక్‌ డౌన్ సమయంలో వలస కార్మికుల మరణాలు, రైతుల ఆత్మహత్యల గురించి కేంద్రం ఎటువంటి సమాచ

10TV Telugu News