Home » NDA
మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పాటు ఆ పార్టీ ఎంపీ హర్సిమ్రత్ కౌర�
బీజేపీతో స్నేహం, ఎన్డీయేలో వైసీపీ చేరిక గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎన్డీయేలో చేరుతుందని, కేంద్ర కేబినెట్ లో వైసీపీకి మంత్రి పదవి ఇస్తారని వార్తలు
నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA), నావెల్ అకాడమీ(NA) ప్రవేశాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నోటిఫికేషన్ ను బుధవారం(జనవరి 8, 2020) విడుదల చేసింది. ఈ పరీక్షను సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారు. అందులో భాగంగా జనవరి 8, 2020 మెుదటి నోటిఫికేషన్ విడుదల చ�
కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ ఎదురు దాడి చేస్తోంది. కాంగ్రెస్ నేత
గ్రాఫిక్స్ మూవీల్లో రోబోలను చూశాం. హీరోల ఫేస్ మాస్క్ లతో రోబోలు స్టంట్స్ చేసి అలరిస్తుంటాయి. రోబో సైంటిఫిక్ ఒరియెంటెడ్ మూవీలకు ఫుల్ క్రేజ్ ఉంది. రోబో మూవీలను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆసక్తిగా వీక్షిస్తుంటారు. ఇలాంటి రోబోలకు హీరోల ఫేస్
ఇటీవల ప్రవేశ బడ్జెట్పై అసెంబ్లీలో చర్చ మొదలైంది. చర్చలో భాగంగా మొదటిరోజైన శనివారం పలు ప్రశ్నలపై మంత్రి కేటీఆర్ సమాధానాలిచ్చారు. ఈ మేరకు ఐటీఐఆర్( ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్)పై కేదరి కిశోర్, వివేకానంద్, శ్రీధర బాబు అడిగి�
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ.. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై సెటైర్లు విసిరారు. దేశంలో ఆర్థిక సంక్షోభం స్పష్టంగా కనిపిస్తుంటే బీజేపీ మంత్రులు దానిని వక్రీకరిస్తున్నారన్నారు. ఇటీవలే నిర్మలా సీతారామన్, పీయూశ్ గోయెల్ జీడీపీ పడిపోవడంప�
నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ఎన్డీయే మరోసారి అధికారంలోకి వస్తే బీజేపీ చీఫ్ అమిత్ షా హోంమంత్రి అవుతారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు.ఓటర్లు తమ ఓటు వేసే ముందు ఆలోచించుకుని ఓటు వేయాలని కేజ్రీవాల్ కోరారు. అమిత్ షా హోంమంత్రి అయితే �
దక్షిణాదిన తమ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దక్షిణాదిన అధిక స్థానాలు గెల్చుకోవాలని పక్కా ప్రణాళికలు రచిస్తోంది.ఈ వ్యూహంలో భాగంగానే బీజేపీ బలంగా ఉన్న కర్ణాటకలో ఆ పార్టీని అధికా
బీజేపీ కంచుకోట అయిన గాంధీ నగర్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్ర క్యాపిటల్ అయిన గాంధీనగర్లో 1989 నుంచి బీజేపీ అభ్యర్థులే ఇక్కడ గెలుస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్, లాల్ కృష్ణ అద్వానీ, శంకర్ సి