మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ కొమ్మలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లు�
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం అనే చిత్రం రాబోతోంది. ఈ సినిమా టీజర్ను సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి రిలీజ్ చేశారు. టీజర్ చూసిన అనంతరం...........
కార్తీక్ రాజు, త్వరిత నగర్ హీరో హీరోయిన్లుగా దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ ప్రొడక్షన్ నెం. 2 శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. అంజీ రామ్ దర్శకత్వంలో దండమూడి అవనింద్ర కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశా�
విక్కీ ది రాక్ స్టార్ నుంచి ఫస్ట్ షేడ్ను విడుదల చేశారు. ‘ఫస్ట్ లవ్.. జీవితంలో ఎవరికైనా ఫస్ట్ లవ్ మిగిల్చే జ్ఞాపకాలు మరవడం కష్టం.. అవి మరిస్తే ఒక వరం........
మరో సంచలనానికి సిద్ధమైన సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్
హరికథ సినిమా వినూత్నమైన సినిమా. అన్ని వర్గాలకు నచ్చే కుటుంబ, ప్రేమ కథా చిత్రం. ఎక్కడా రాజీ పడకుండా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దిన.............
ఇప్పుడంటే అందరూ కామెడీ టైమింగ్ లో చాలా పర్ఫెక్ట్ ఉన్నారు కానీ ఇంతకు ముంది తెలుగులో కామెడీ టైమింగ్ ఎక్కువ ఉండే హీరోలలో అల్లరి నరేష్ ముందుంటాడు. మీడియం బడ్జెక్టుతో నరేష్ తో సినిమా..
మాస్ డైరెక్టర్ బోయపాటితో కలిసి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు వరస సినిమాలను ఒకే చేస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ కొత్త సినిమా సెట్స్ మీదకి వెళ్ళేది ఇప్పుడా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. తారక్ కొత్త సినిమా అఫీషియల్ గా సెట్స్ మీదకి వెళ్లనుందని..
నటి పూనమ్ కౌర్ ఆ మధ్య ట్వీట్లతోనే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసి తర్వాత మళ్ళీ సైలెంట్ మోడ్ లో ఉండిపోయింది. కానీ ఈ మధ్య మళ్ళీ ఏదొక ట్వీట్ తో తెగ హాట్ టాపిక్గా మారుతుంది.