Home » Nirbhaya
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో తీర్పు రాబోతోంది. ఈ కేసులో నిందితుడికి ఎలాంటి శిక్ష పడుతుందోనని అటు బాధిత కుటుంబీకులతో పాటు ఇటు ప్రజలు ఎదురుచూస్తున్నారు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బాలికల
నిర్భయ దోషుల తరుపున శుక్రవారం దాఖలైన పిటీషన్లను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. దోషులు క్యురేటివ్ పిటీషన్లు, క్షమాభిక్ష పిటీషన్లు వేసుకునేందుకు తీహార్ జైలు అధికారులు అవసరమైన కాగితాలు ఇవ్వలేదని ఆరోపిస్తూ పిటీషన్లు తరుఫు న్యాయవాది ఏపీ సింగ్
సుప్రీం ఉరిశిక్ష ఖరారు చేసిన తర్వాత ‘నిర్భయ’ దోషులను క్షమించాలంటూ సుప్రీంకోర్టు లాయర్ ఇందిరా జైసింగ్ నిర్భయ పేరెంట్స్ కు సూచించారు. దీనికి సమాధానంగా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇటువంటి సలహాలకు జైసింగ్ సిగ్గుపడాలన్నారు. సోనియా గాంధీ అం
తెలంగాణ పోలీస్ శాఖలో ఇటీవలే ఉద్యోగాల్లో చేరిన వారికి సంబంధించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఉద్యోగాల్లో చేరిన 300మంది క్రిమినల్స్ అని తేలింది. వారికి నేర
నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను గురువారం(జనవరి-16,2020) ఉరిశిక్షలు జరిగే జైలు నెంబర్ 3కి షిఫ్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నలుగురు దోషులు పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ లను ఉరితీసే ఏర్పాట్లలో బిజీగా ఉ�
ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే 2012 నాటి నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలులో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు. నిర్భయ కేసులో న్యాయం జరగటానకి జరుగుతున్న ఆలస్యానికి ఆప్ ప్రభుత్వమే బాధ్యత �
నిర్భయ హత్యాచార ఘటనలో నిందితులకు ఉరి శిక్ష అమలు చేయటం మరింత ఆలస్యం కానుంది. ఈ అంశంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నిర్భయ దోషులకు మరణశిక్ష అమలు చేసేందుకు కసరత్తు మొదలైంది. ఇందులో భాగంగా ఉరి శిక్షను అమలు చేసేందుకు జైలు సిబ్బంది ట్రయల్స్ నిర్వహించారు.
నిర్భయ దోషులకు జైలు అధికారులు ఊరట కల్పించారు. వారి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు.
నిర్భయ దోషులకు ఉరి శిక్ష ఎప్పుడో ఫైనల్ అయిపోయింది. ఇక ఈ కామాంధులకు ఉరి తీయడమే తరువాయి. 2020, జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో వీరికి మరణశిక్ష అమలు చేయాలంటూ డెత్ వారెంట్ ఇప్పటికే జారీ చేసింది. కానీ ఉరి శిక్ష వేయాలంటే..ఎన్నో ప్రాసెస్ ఉంటాయ�