-
Home » ODI World Cup 2027
ODI World Cup 2027
వన్డే ప్రపంచకప్ 2027కి ముందు దక్షిణాఫ్రికాకు భారీ షాక్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రాస్సీ వాన్ డెర్ డస్సెన్
దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (Rassie van der Dussen) సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
వన్డే ప్రపంచకప్ 2027 కోసం.. 20 మంది పేర్లతో లిస్ట్ రెడీ చేసిన బీసీసీఐ!
వన్డే ప్రపంచకప్ 2027 (ODI World Cup 2027) కు దాదాపు ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నప్పటికి కూడా బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
నా పదవి కాలాన్ని పొడిగించండి.. సరైన టైమ్లో అడిగిన అగార్కర్.. నో చెప్పే ఛాన్స్ బీసీసీఐకి లేదా?
భారత క్రికెట్ జట్టు ప్రధాన సెలెక్టర్ గా మరికొంత కాలం పాటు కొనసాగాలని అజిత్ అగార్కర్ (Ajit Agarkar) కోరుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి
వన్డే ప్రపంచకప్ 2027 ప్రణాళికలను వెల్లడించిన గౌతమ్ గంభీర్.. రోహిత్, కోహ్లీల గురించి ఏమన్నాడంటే..?
తమ తదుపరి లక్ష్యం 2027 వన్డే ప్రపంచకప్ గెలవడమే అని టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir ) వెల్లడించాడు.
ఇప్పటికే ఖరారు.. రోహిత్, కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్లో ఆడతారు.. ఎలాగంటే: సునీల్ గవాస్కర్
“ప్రపంచకప్ ఇండియా జట్టులో వారి పేర్లను నేరుగా రాసేయొచ్చు” అని సునీల్ గవాస్కర్ చెప్పారు.
కోహ్లీ భవిష్యత్తుపై దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు.. లండన్లో వారానికి రెండు సార్లు..
విరాట్ కోహ్లీ (Virat Kohli ) వన్డే భవిష్యత్తు పై దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్, కోహ్లీ భవితవ్యం పై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు.. ఆసీస్ టూర్ కీలకం.. ఆ తరువాతే..
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవితవ్యం పై మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
రోహిత్, కోహ్లీ వన్డే భవిష్యత్తు పై శుభ్మన్ గిల్ కామెంట్స్.. రాబోయే కొన్ని నెలలు ఎంతో ముఖ్యం.. ఏం జరుగుతుందో చెప్పలేం..
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల వన్డే భవిష్యత్తు కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) ఆసక్తికర కామెంట్లు చేశాడు.
వన్డే కెప్టెన్ అయిన తరువాత తొలిసారి స్పందించిన శుభ్మన్ గిల్.. 'నా లక్ష్యం అదే.. ఇక చూడండి..'
టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా నియమితులైన తరువాత శుభ్మన్ గిల్ (Shubman Gill ) తొలిసారి స్పందించాడు.
రిటైర్మెంట్ పై షమీ కీలక వ్యాఖ్యలు.. నా రిటైర్మెంట్ ఎప్పుడంటే?
రిటైర్మెంట్ లిస్టులో ప్రస్తుతం వినిపిస్తున్న పేరు మహ్మద్ షమీ(Mohammed Shami). అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం షమీ టీమ్ఇండియా తరుపున చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.