Home » ongole
ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ది చెబుతారు. ఇలాంటి వారిని అంగీకరించరు.
ప్రస్తుతం బీజేపీతో టీడీపీ చేతులు కలిపింది కాబట్టి అధికారులంతా ఇలా వ్యవహరిస్తున్నారా అని నిలదీశారు.
ఒంగోలు నియోజకవర్గంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు.ఎన్.అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాలను జగన్ మోహన్ రెడ్డి పంపిణీ చేశారు.
గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడాను చూడాలని, పేదలకు ఒకరకం నిబంధన, పెద్దలకు మరో నిబంధన ఉండటం సరికాదని 'సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
Balineni Srinivasa Reddy: ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకోవటానికి ప్రయత్నించడం సరికాదని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు.
ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయ్యి, స్వలాభం కోసం జగన్ అన్నపై విషం చిమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారు..
తాను ఎప్పుడూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేదని తెలిపారు. కానీ, ఇప్పుడు తనకు 60సంవత్సరాలు రావడంతో తన అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నానని తెలిపారు.
బాధిత బాలిక రోధిస్తూ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగరాయకొండ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి 24 గంటల లోపు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అనవసరమైన లీకులు ఇస్తే పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చారు బాలినేని. Balineni Srinivasa Reddy
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సుక్షితంగా బయటపడ్డారు.