over

    ఏపీలో హై అలర్ట్ : సీఎం జగన్ ఆదేశాలు..ఆ ఇళ్లకు రాకపోకలు బంద్

    April 6, 2020 / 07:09 AM IST

    కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండంతో ఏపీ ప్రభుత్వం హై అలర్ట్‌ అయ్యింది. కరోనా అనుమానితులు ఉన్న ప్రాంతాల్లో నోటీసులను వైద్య ఆరోగ్య సిబ్బంది అంటిస్తున్నారు. పాజిటివ్‌ వ్యక్తుల ఇళ్లకు కిలోమీటరు మేర రాకపోకలు బంద్‌ చేశారు. ఇంటింటికీ ర్యాపిడ్�

    ఎవ్వరూ భయపడవద్దు : కరోనాని జయించిన రాజమండ్రి యువకుడు

    April 3, 2020 / 06:05 AM IST

    అతడు కరోనాను జయించాడు. వైరస్ పై పోరడాడు. సరైన వైద్యం తీసుకుంటే..ఏమీ చేయదని నిరూపించాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజమండ్రికి చెందిన వ్యక్తి. వైరస్ సోకడంతో మరణిస్తారనే భయం ఉన్న వారందరికీ ధైర్యం నింపాడు ఈ యువకుడు. వైద్యుల సూచనలు పాటిస్త�

    రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్ లో వర్షాలు

    March 27, 2020 / 06:27 PM IST

    ఉపరితల ద్రోణి ఏర్పడిన నేపథ్యంలో రాగల మూడు రోజులు గ్రేటర్‌ హైదరాబాద్ లో అకడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.

    మీకు తెలుసా?: కరోనాపై చైనా ఎలా విజయం సాధించిందంటే!

    March 21, 2020 / 02:19 AM IST

    ప్రపంచమంతా ఇప్పుడు కరోనా భయంతో వణికిపోతోంది..ఐతే అసలు వైరస్‌కి పుట్టిల్లు అయినా చైనాలో మాత్రం  కొత్త కేసులు తగ్గిపోయాయ్..దాదాపు 80వేలమందికిపైగా వైరస్ సోకిన చైనాలో ఇప్పుడు కరోనా అంటే భయం లేదు..చైనాకి కరోనాపై కంట్రోల్ ఎలా సాధ్యపడింది..  అనూహ�

    రేవంత్ తీస్ మార్ ఖానా..ఏం తమాషా అవుతుందా : జగ్గారెడ్డి ఫైర్

    March 12, 2020 / 02:08 PM IST

    ‘రేవంత్ రెడ్డి పెద్ద తీస్ మార్ ఖానా ? ఏం పెద్ద హీరోనా ? పులియా ? అయితే..ఎందుకు ఓడిపోయిండు..? వెంటనే ఆయన అనుచరులు ఫేస్ బుక్‌లో జరుగుతున్న ప్రచారం వెంటనే ఆపేయాలి..లేకపోతే..ఢిల్లీకి వెళుతా..పెద్దలకు చెబుతా’..అంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్రస్థా

    జగన్.. నన్ను హత్య చేశాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వు బాబూ

    February 9, 2020 / 07:55 AM IST

    తనను చంపేశారని..సీఎం జగన్‌పై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్‌లో ఫిర్యాదు చేసినా చేస్తాడని..చనిపోయినా..ఆత్మ వచ్చి కంప్లయింట్ ఇస్తుందని..మేనేజ్ చేయడంలో బాబు దిట్ట అంటూ ఫైర్ అయ్యారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. ఎందుకంటే..కొన్�

    గంటన్నర ఆలస్యంగా వచ్చిన రైలు: ప్రయాణికులకు IRCTC నష్టపరిహారం

    January 23, 2020 / 07:22 AM IST

    దేశంలోనే రెండవ ప్రైవేట్ తేజాస్ రైలును భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) అహ్మదాబాద్-ముంబైల మధ్య నడుపుతోంది. తేజాస్ రైలు బుధవారం(జనవరి 22,2020) న గంటకు పైగా ఆలస్యం కావటంతో ప్రయాణికులకు రూ. 63 వేల నష్టపరిహారం చెల్లించినట్లు భారత రైల్�

    పవన్ కళ్యాణ్ ఎవరికీ అన్యాయం చేయలేదు – బాబు

    December 9, 2019 / 02:32 PM IST

    జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సీఎం జగన్ శాసనసభలో మాట్లాడడం నీచమన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. సీఎం స్థాయిలో ఉండి వ్యక్తిగత విషయాలో సభలో ప్రస్తావించడం దుర్మార్గమన్నారు. ప్రజా జీవితంలో పవన్ ఎవరికీ అన్యాయం చేయలేదని, జగన్ ఏం చేశా

    షాద్‌నగర్‌‌లో తిరగబడ్డ జనాలు : పీఎస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నం..ఉద్రిక్తత

    November 30, 2019 / 08:46 AM IST

    శంషాబాద్‌లో డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం..దారుణ హత్యపై షాద్ నగర్ వాసులు భగ్గుమన్నారు. ప్రియాంక హత్య తర్వాత కేసు విషయంలో..ప్రజల్లో వెల్లువెత్తిన ఆగ్రహానికి..ఆవేదనకు..ఆక్రోషానికి దర్పణం పడుతోంది. నిందితులను తమకు అప్పగించాలని, లేకపోతే పీ�

    కాచిగూడ మీదుగా వెళ్లాల్సిన పలురైళ్లు రద్దు

    November 12, 2019 / 05:57 AM IST

    కాచిగూడ స్టేషన్‌లో నిన్న రెండు రైళ్లు ఢీకొనడంతో దెబ్బతిన్న ట్రాక్‌ మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. కాచీగూడ మీదుగా నడవాల్సిన రైళ్లను దక్షిణమధ్య రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది.

10TV Telugu News