Home » over
నిరుద్యోగులే ఆమె టార్గెట్. మాటలతో మాయ చేస్తుంది. ఎంతటి వారినైనా తనబుట్టలో వేసుకుంటుంది. ఎంత డబ్బు చెల్లిస్తే అంత మంచి ఉద్యోగమంటూ నమ్మిస్తుంది. అయితే అవేవో చిన్న చితక ఉద్యోగాలు అనుకుంటే పొరాపాటే….ఏకంగా గ్రూప్ 2 ఉద్యోగాలనే ఎంపిక చేసుకుంది
ఒడిశాలో ఫోని తుఫాన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రచండమైన గాలులు.. భారీ వర్షంతో రాష్ట్రం అతలాకుతలమైంది. మే 03వ తేదీన ప్రచండమైన తుఫాన్కు ఇంకా తేరుకోలేదు. ఈ తుఫాన్ విలయం తీవ్రత ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. భువనేశ్వర్లో భారీగా వృక్ష�
మరోసారి ఎన్నికల కమిషన్పై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. తుఫాన్పై సమీక్షలు చేయవద్దా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా బాబు వర్సెస్ ఎన్నికల సంఘం..ఏపీ సీఎస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఫోని తుఫాన్పై ఈసీకి లేఖ రా�
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.తొమ్మిది రాష్ట్రాల్లోని 72 లోక్ సభ స్థానాలకు నాలుగో దశలో భాగంగా ఇవాళ(ఏప్రిల్-29,2019)పోలింగ్ జరిగింది.వెస్ట్ బెంగాల్ లో అత్యధికంగా 76.47శాతం,మధ్యప్రదేశ్ లో 65.86శాతం,ఒడిషాలో 64.05శాతం,జార్ఖండ్ లో 63.40శాతం,రాజస్
దేశంలో ఓ వైపు ఎన్నికల వేడి,మరోవైపు భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. విమర్శలు,ప్రతివిమర్శలతో నాయకులు ఎన్నికల వేడిని మరింత రాజేస్తున్నారు.అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత నాయకులందరూ ఒకటై పోతారు.కానీ వారి కోసం అప్పటివరకు కొట్టుకున్న కార్యకర్తలు
జగిత్యాల జిల్లాలో పట్టపగలే ఓ వ్యక్తి విచక్షణారహితంగా గొడ్డలితో బీభత్సం సృష్టించాడు. పట్టణంలోని సారుగమ్మ వీధిలో తిప్పర్తి కిషన్ అనే వ్యక్తిపై.. లక్ష్మణ్ ఈ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కిషన్ను ఆసుపత్రికి తరలించారు. తల, నడుము, మోచేతి భాగాల�
ఐపీఎస్ల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్గిలమీద గుగ్గిలమవుతోంది. ఇంటెలిజెన్స్ చీఫ్తో సహా కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలపై ఈసీ బదిలీ చేసింది.
అనీల్ అంబానీ (59)కి జైలుకి వెళ్లకుండా ఉండేందుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఎరిక్సన్ ఇండియాకు చెల్లించాల్సిన రూ.453 కోట్ల బాకీలను మంగళవారం(మార్చి-19,2019)నాటికి క్లియర్ చేయకుంటే మూడు నెలల పాటు ఆయన జైళ్లో చిప్పకూడు తినే అవకాశముంది. దేశవ్యాప్
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హంద్వారాలో మూడు రోజులుగా జరుగుతున్న ఎన్ కౌంటర్ దాదాపు ముగిసినట్లేనని ఆదివారం(మార్చి-3,2019) కాశ్మీర్ ఐజీపీ ఎస్పీ పనీ తెలిపారు. ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదుల డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తె
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది.