over

    అయోధ్య తీర్పుపై ఎవరేమన్నారంటే

    November 10, 2019 / 12:47 AM IST

    అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ, కాంగ్రెస్‌ సహా ప్రధాన పార్టీలన్నీ స్వాగతించాయి. ఈ తీర్పును సుప్రీం చరిత్రలో మైలురాయిగా అభివర్ణించాయి. ఇదే సామరస్యాన్ని కొనసాగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చాయి. కేంద్ర, ప్రభుత్వం పోలీసుల హెచ్చరికల

    ఇసుక కొరత : బీజేపీ పోరుబాట

    November 4, 2019 / 12:49 AM IST

    ఏపీలో ఇసుక కొరతపై విపక్షాలు పోరుబాటు బట్టాయి. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తామే మొదట ఉద్యమం చేపట్టామని అంటోంది బీజేపీ. ఇసుక కొరతపై బీజేపీ పోరాటం ఉధృతం చేసింది. 2019, నవంబర్ 04వ తేదీ సోమవారం విజయవాడలో ధర్నా కార్యక్రమం చేపడతామని �

    కలిసి పోరాడుదాం : ఆర్టీసీ సమ్మె..ఎవరూ భయపడొద్దు – కార్మిక సంఘాలు

    October 25, 2019 / 01:01 AM IST

    ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా సమ్మెకు వెనక్కు తగ్గేది లేదంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. కార్మికులు ఎవరూ  అధైర్యపడవద్దని సూచించింద�

    కారు జోరేనా : హుజూర్‌నగర్‌ ఫలితంపై ఉత్కంఠ

    October 24, 2019 / 01:12 AM IST

    హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు కొద్ది గంటల్లో వెలువడనున్నాయి. నేటితో నెలరోజుల ఉత్కంఠకు తెరపడనుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కౌంటింగ్ హాల్‌లో ఓట్ల ల

    విలీనం మినహా : ఆర్టీసీ సమ్మె..ముందడుగు

    October 23, 2019 / 12:26 AM IST

    ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. విలీనం మినహా మిగిలిన డిమాండ్లు పరిశీలించాలని నిర్ణయించింది. కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ఆర్టీసీ ఈడీలతో కమిటీని ఏర్పాటు చేసింది. హైకోర్టు  సూచించిన 21 అంశాలను ఈ కమిటీ పరిశ

    జగన్‌పై బాబు ఆగ్రహం : 26 కేసులు పెట్టారు..ఏం చేయగలిగారు

    October 14, 2019 / 08:22 AM IST

    ఏపీ సీఎం జగన్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. టీడీపీ నాయకులను కాదు..మీ బాబాయ్ చంపినోళ్లను అరెస్టు చేయ్..వైఎస్సార్ తనపై 26 కేసులు పెట్టారు..ఏం చేయగలిగారు అంటూ ప్రశ్నించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దంటూ �

    ఏం చర్చించారో చెప్పాలి : మోడీతో జగన్ భేటీపై టీడీపీ విమర్శలు

    October 6, 2019 / 10:16 AM IST

    భారత ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ కావడంపై టీడీపీ పలు ప్రశ్నలు, విమర్శలు సంధిస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలపై చర్చించేందుకు జగన్..ఢిల్లీకి వెళ్లి..ప్రధాని..కేంద్ర మంత్రులను కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. 2019, అక�

    లింగమనేనితో చర్చకు సై : ఆర్కే సవాల్

    September 25, 2019 / 05:56 AM IST

    సీఎం జగన్‌కు లింగమనేని రాసిన లేఖపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించారు. అసలు ఆయన గెస్ట్ హౌజ్‌కు అనుమతులు లేవని స్పష్టం చేశారు. కూల్చేస్తున్నారు..గుండె కోత ఉందంటున్న లింగమనేని..వాస్తవం ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బాబ�

    ఆ రోజులు పోయాయి… చైనాకి ట్రంప్ స్వీట్ వార్నింగ్

    September 24, 2019 / 03:16 PM IST

    చైనా వాణిజ్య వేధింపులను సహించే సమయం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇవాళ(సెప్టెంబర్-24,2019)యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో చైనాని టార్గెట్ చేశారు. సంవత్సరాలుగా చై�

    ముగిసిన కోడెల అంత్యక్రియలు…జన సంద్రమైన నరసరావుపేట

    September 18, 2019 / 12:01 PM IST

    సరసరావు పేటలోని స్వర్గపురిలో అభిమానుల అశ్రునయనాల మధ్య కోడెల శివప్రసాద్ రావు అంత్ర్యక్రియలు ముగిశాయి. పెద్ద కుమారుడు కోడెల శివరాం తండ్రి అంత్యక్రియలు ముగించారు. కొడెల అంత్యక్రియల్లో భారీగా అభిమానులు,కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ అధ�

10TV Telugu News