Home » Padayatra
ఆంధ్రప్రదేశ్కు అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలనే డిమాండ్తో ‘న్యాయస్థానం to దేవస్థానం’ పాదయాత్ర చేస్తున్నారు రైతులు
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. నవంబర్ 1 నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర పేరుతో 47 రోజుల పాటు అమరావతి రైతులు పాదయాత్రకు పిలుపునివ్వగా.. శాంతి
YS షర్మిల అడుగుల్లో ప్రముఖ యాంకర్ శ్యామల అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు జగన్ ను కలిసి వైసీపీలో జాయిన్ అయిన శ్యామల ఇప్పుడు వైఎస్ షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు.
కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయటానికే నేను పాదయాత్ర చేపట్టానని YS షర్మిల తెలిపారు. పాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా షర్మిల వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలతో ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ ప్రతినిధులు సమావేశం అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని షర్మిల నివాసంలో ఆమెతో బుధవారం సమావేశం అయ్యారు.
బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీకి మెట్రో రైలు రప్పిస్తామని.. హిందూ-ముస్లిములకు ఉద్యోగలిప్పిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడారు.
ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర తేదీ ఖరారయ్యింది. ఈ నెల 28 నుంచి పాదయాత్ర చేయనున్నారు. ముఖ్యనేతలతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది. బీజేపీ సీనియర్ నేత కళ్యాణ్ సింగ్ మృతితో ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.