Home » paddy cultivation
ఆకుముడత పురుగు ఆశించిన పొలాల్లో నేరుగా రసాయన మందులను పిచికారి చేస్తే ఫలితం ఉండదు. కాబట్టి రైతులు మొదట తాడుతో కానీ, ముళ్ల కంపతో కాని వరిపొలంపై లాగాలి. దీంతో ముడుచుకున్న ఆకులు తెరుచుకుంటాయి. దీంతో పురుగులు బయటకు కనబడతాయి .
వరిలో అధిక దిగుబడిని పొందాలనే ఆశతో రైతులు అధిక మోతాదులో నత్రజనిని వాడటం వలన పొడతెగులు సోకుతుంది. పిలక, దుబ్బు చేసే దశలో నీటి మట్టానికి దగ్గరగా ఉండే ఆకుల తొడిమలపైన కాండం మీద, రెండు , మూడు సెంటీమీటర్ల పొడవు కలిగిన దీర్ఘ వృత్తాకారంలో మచ్చలు ఏర్ప
ఎండు తెగులును తట్టుకునే అనేక సన్న రకాలను శాస్త్రవేత్తలు రూపొందించినప్పటికీ, బీపీటీ రకానికి మార్కట్లో వున్న డిమాండ్ దృష్ట్యా రైతులు రిస్కు తీసుకుని సాగుచేస్తున్నారు. దాని పర్యవసానమే ఈ తెగులు. బాక్టీరియా ఎండు తెగులును ఇంగ్లీషులో బాక్టీరియ
వరి ఎదుగుతున్న సమయంలో చాలా వరకు రైతులు అధికంగా యూరియాను వేస్తుంటారు. దీంతో చీడపీడలు కూడా పెరిగే అవకాశం ఉంది. వీటినిని తొలిదశలోనే అరికట్టినట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.
తప్పనిసరి పరిస్థితుల్లో 40 రోజులు దాటిన నారును నాటాల్సి వచ్చినప్పుడు యాజమాన్యంలో తగిన మార్పులు చేసుకుంటే, దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు.
ల్లో నీటి వసతి ఉన్నచోట రైతులు వరి సాగు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికీ నాట్లు వేస్తుండగా, మరికొన్ని చోట్ల పిలక దుబ్బు దశలో ఉంది. వరి పైరులో కాండం తొలుచు పురుగు నారుమడిదశనుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశిస్తుంది.
ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురిసాయి. అయితే ముందుగా వరి నారుమళ్ళు పోసుకున్న రైతాంగం, నాట్లను వేస్తున్నారు. కాలువలు, చెరువుల కింద వరిసాగుచేసే రైతులు ఇప్పుడిపపుడే నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఖరీఫ్ వరిసాగుకు ప్రాంతానికి అనుగుణంగా దీర్ఘ, మధ్యకాలిక రకాలు ఎంపిక చేసుకుని నారుమళ్లు పోసుకున్న రైతాంగం నారు వయసు 30రోజులు దాటకముందే నాట్లు వేయటం మంచిది.
నాట్లు వేయటానికి 15రోజుల ముందే పొలాన్ని రెండు మూడు దఫాలుగా మురగ దమ్ముచేయాలి. ఎత్తు పల్లాలు లేకుండా పొలమంతా సమానంగా వుండేటట్లు చదును చేయాలి. పొలంలో గట్లు వెడల్పులేకుండా సరిచేయాలి.
వరిసాగులో శ్రీ విధానం రైతుకు ఒక వరం లాంటిది. అయితే కూలీల సమస్య వల్ల దీని ఆచరణ కష్టసాధ్యంగా వుంది. ఈ నేపధ్యంలో యంత్రశ్రీ విధానాన్ని శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు.