-
Home » Palasa
Palasa
కాశీబుగ్గ ఆలయంలో భారీ చోరీ.. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్
గత ఏడాది నవంబర్ 1న కార్తీక మాసం ఏకాదశి రోజు తొక్కిసలాట జరిగి ఇక్కడ తొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
10TV ground report Video: "కాశీబుగ్గ" ఆలయంలో తొక్కిసలాటకు కారణాలేంటి? ఆ తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది?
తొక్కిసలాట తర్వాత టెంపుల్ వద్ద కొబ్బరికాయలు, ఇతర పూజా సామగ్రి, భక్తుల వస్తువులు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా కనపడ్డాయి.
Kasibugga temple: భక్తుడు తలుచుకుంటే ఏం చేయగలడో నిరూపించిన కురు వృద్ధుడు.. ఇంత గొప్ప ఆలయ నిర్మాణం వెనుక చరిత్ర ఇదే..
తన తల్లి విష్ణుప్రియ వాస్తు శాస్త్రంలో ప్రజ్ఞురాలు కావడంతో ఎక్కడ ఏ ఆలయ నిర్మాణం చేయాలి? ఏ విగ్రహం పెట్టాలి? శిల్పాలు ఏ విధంగా ఉండాలి? అనే వాటిలో తల్లి ఆదేశం ప్రకారం ముకుంద నిర్ణయాలు తీసుకున్నారు.
జిల్లాల ఇష్యూస్కు ఎండ్కార్డ్ పడబోతోందా? ఏపీ రాజధాని అమరావతి ఒక కొత్త జిల్లాగా..
ఏపీ రాజధాని అమరావతి ఒక కొత్త జిల్లాగా ఆవిర్భవిస్తుందని ఎప్పటినుంచో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.
బీ కేర్ ఫుల్.. ఒంటరి మహిళలే టార్గెట్, కన్నుపడిందా ఖతమే..
ఈ ఘటనతో మహిళలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు.
దేనికి సిద్ధం..? జైలుకి వెళ్లడానికా? సీఎం జగన్ పై నారా లోకేశ్ నిప్పులు
ఉత్తరాంధ్రకు పట్టిన శని ఈ జగన్. విశాఖపట్నంలో ఒక్క ఇటుకైనా వేశారా? ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా?
పోలీసుల దిగ్బంధంలో పలాస
పోలీసుల దిగ్బంధంలో పలాస
ఈసారి టీడీపీని వదిలేసి బీజేపీకి షాక్ ఇచ్చిన వైసీపీ
bjp candidates join ysrcp: శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. అయితే ఈసారి టీడీపీకి కాకుండా బీజేపీకి షాక్ ఇచ్చింది వైసీపీ. బీజేపీ తరుఫున నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు వైసీపీ గూటికి చేరారు. మంత్రి సీదిరి అప్ప�
వైసీపీలో చేరుతున్న టీడీపీ నేతలు..అభ్యర్థులను కాపాడుకునేందుకు తెలుగుదేశం క్యాంప్ పాలిటిక్స్
TDP camp politics : మున్సిపల్ ఎన్నికలకు ముందే శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీకి షాక్ తగిలింది. పార్టీ తరపున గతేడాది నామినేషన్ వేసిన నలుగురు అభ్యర్థులు ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్�
టీడీపీ తరపున నామినేషన్.. వైసీపీలోకి జంప్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ పార్టీల మధ్య మున్సిపల్ పోల్స్ యుద్ధ వాతావరణం సృష్టిస్తొన్నాయి. మున్సిపల్ ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీకి షాక్ తగిలింది. పార్టీ తరపున నామినేషన్ వేసిన నలుగురు అభ్యర్ధులు వైసీసీల