Home » Passed Away
CHVM Krishna Rao: ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ వీఎం కృష్ణారావు అనారోగ్యంతో గురువారం ఉదయం హైదరాబాద్ (Hyderabad) లో కన్నుమూశారు. ఆయన పార్థీవదేహాన్ని గోపనపల్లి జర్నలిస్ట్ కాలనీలోని (gopanpally journalist colony) స్వగృహంలో ఉంచారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు �
కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒమెన్ చాందీ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 79 ఏళ్ల ఒమెన్ చాందీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు....
మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూశారు. చిత్తూరు జిల్లాకు చెందిన కుతూహలమ్మ అనారోగ్యంతో తిరుపతిలోని ఆమె నివాసంలోనే కన్నుమూశారు
టాలీవుడ్ లో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు ఉదయం సినీ పరిశ్రమ రెండు విషాదకర వార్తలు వినాల్సి వచ్చింది. సీనియర్ హీరోయిన్ జమున కన్నుమూసిన సంగతి ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. తాజాగా ఇండస్ట్రీకి సంబంధించిన మరో వ్యక్తి మరణ వా�
బ్రెజిల్ సాకర్ దిగ్గజం, ఫుట్ బాల్ అత్యుత్తమ క్రీడాకారుడు పీలే (82) ఇక లేరు. అనారోగ్యం బాధపడుతూ ఇవాళ ఆయన కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పీలే మృతి చెందారు.
ప్రధాని మోదీకి మాతృ వియోగం కలిగింది. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్(100) అనారోగ్యంతో కన్నుమూశారు. అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) కన్నుమూశారు. కొంతకాలంగా ములాయం సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుర్ గావ్ మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు.
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది ఇప్పటికే భారతరత్న లతా మంగేష్కర్, సూపర్ స్టార్ కృష్ణ తనయుడు రమేష్ బాబు, సంగీత దర్శకుడు బప్పీలహరి, పాటల రచయిత కందికొండ కన్ను మూయగా..
సీనియర్ నటులు, దివంగత గొల్లపూడి మారుతీరావు భార్య శివకామసుందరి(81) కన్నుమూశారు.
టాలీవుడ్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్త వార్త మరువకముందే రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత మృతి చెందారు.