Home » PASSES AWAY
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఎంతోమంది జర్నలిస్టులు కరోనాకు బలైపోతున్నారు. తాజాగా మరో జర్నలిస్ట్ ను కోవిడ్ మహమ్మారి బలి తీసుకుంది. వివిధ టెలివిజన్ చానెళ్లలో బిజినెస్ జర్నలిస్టుగానూ, కొన్ని సంస్థల్లో సెంట్రల్ డెస్కుల
అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం తమ్ముడు బాలమురుగన్(56)మృతిచెందారు.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా మరో రాజకీయ ప్రముఖుడు కన్నుమూశారు. మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి (69) కరోనాతో చనిపోయారు. విశాఖలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన కొవిడ్ బారిన పడిన
ప్రముఖ టీవీ యాంకర్, నటుడు ప్రదీప్కు పితృవియోగం కలిగింది. ప్రదీప్ తండ్రి పాండు రంగ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతుండగా శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.
దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది.
Former CBI director Ranjit Sinha: సెంట్రల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్(CBI) మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఢిల్లీలో మరణించారు. 68 ఏళ్ల సిన్హా శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. సీబీఐ డైరెక్టర్గా, ఇండో టిబెటిన్ బార్డర్ పోలీస్(ITBP) డీజీ సహా వివిధ స�
Indias First Female Commentator ChandraNaidu Passes Away : భారతదేశపు తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత చంద్ర నాయుడు తన 88 కన్నుమూశారు. గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రనాయుడు ఆదివారం (ఏప్రిల్ 4,2021)న ఈ లోకాన్ని విడిచారు. ఇండోర్లోని తన నివాసంలో ఆమె తన తుది శ్వాసను విడిచారు. క్ర�
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సోదరుడు(పెద్దన్నయ్య) మహమ్మద్ ముత్తుమీర మరాయ్కయార్ కన్నుమూశారు. ఆయన వయసు 104 ఏళ్లు.
Pushpa Still Photographer Srinivas Passes Away: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా మూవీ ‘పుష్ప’. ఈ మూవీ షూటింగ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ స్టిల్ ఫొటోగ్రాఫర్ జి.శ్రీనివాస్ కన్నుమూశారు. ఆయన వయసు 54 ఏళ్లు. గురువారం(జనవరి 28,2021) రాత్రి గుండెపోటుతో శ్రీనివాస్ �