Home » PM Narendra Modi
ప్రధాని నరేంద్ర మోదీ మే2 (శుక్రవారం) న ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అమరావతి అభివృద్ధి పనులతోపాటు.. కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
టిబెట్ లో ప్రారంభమై భారతదేశం, పాకిస్థాన్ రెండింటి గుండా ప్రవహించే సింధు నదీ వ్యవస్థ, అప్ఘనిస్థాన్, చైనాలోని కొన్ని ప్రాంతాలను కూడా తాకుతుంది.
భగవద్గీతకు యునెస్కో గుర్తింపు లభించింది. భగవద్గీతతో పాటు భారతముని రాసిన నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. వీటికి యునెస్కో ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో చోటు దక్కింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రానున్నారు. మోదీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది.
PM-KISAN : ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద చాలా మంది రైతులకు ఇంకా 19వ విడత డబ్బులు అందలేదు. అయితే, ఈ విడత ఇంకా వస్తుందా? ఏం చేయాలి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 20వ విడత కోసం రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకానికి ఒక రైతు కుటుంబంలో ఎంతమంది దరఖాస్తు చేసుకోవచ్చు? ఎవరు అర్హులు పూర్తి వివరాలు మీకోసం..
PM Kisan 20th installment : పీఎం కిసాన్ 20వ విడత కోసం చూస్తు్న్నారా? మొదటి విడత అతి త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. కానీ, మొదటి విడత రూ. 2వేలు పడాలంటే రైతులు తప్పక అర్హత కలిగి ఉండాలి.
PM Surya Ghar Yojana : పీఎం సూర్యా ఘర్ ముఫ్త్ బిలిజి పథకానికి విశేష స్పందన వస్తోంది. ఇప్పటికే 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసింది కేంద్రం. సుమారు రూ.4770 కోట్ల సబ్సిడీ అందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో..