Home » PM Narendra Modi
కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో సింధూ జలాల నిలిపివేతపై భారత్ ప్రభుత్వం ఇప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
ఢిల్లీలో వేగంగా మారుతున్న పరిణామాలు
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్య వంశీ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కరిపించారు
ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభకు వచ్చే ప్రజలకు మూడుపూటలా ప్రత్యేక మెనూతో ఆహారాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటనకు రానున్నారు. రాజధానిలో పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తారు.
కులగణనపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు మొసలి కన్నీరు కారుస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఏపీ రాజధాని అమరావతికి రానున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం ..
ప్రధాని నరేంద్ర మోదీ మే2 (శుక్రవారం) న ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అమరావతి అభివృద్ధి పనులతోపాటు.. కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
టిబెట్ లో ప్రారంభమై భారతదేశం, పాకిస్థాన్ రెండింటి గుండా ప్రవహించే సింధు నదీ వ్యవస్థ, అప్ఘనిస్థాన్, చైనాలోని కొన్ని ప్రాంతాలను కూడా తాకుతుంది.