Home » positive cases
కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. కరోనా బాధితులను గుర్తించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే ఇంటింటికి సర్వే ద్వారా కరోనా బాధితులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. మరోవైపు కరోనా ప్రభావిత ప్రా
ఏపీని కరోనా వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా.. రోజురోజుకు జడలు విప్పుతోంది. 2020, ఏప్రిల్ 13వ తేదీ సోమవారం నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 439కి చేరి
కరోనా కేసులు పెరుగుతున్నాయ్ అన్న సమాచారం మధ్య ఇది తీపి కబురే. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం గట్టిగా ఆశను పెంచే కబురే చెప్పింది. దేశంలోని 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో రెండు వారాలుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కాగా దేశవ్యాప్తం�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కంగారు పెట్టేస్తుంది. ప్రపంచదేశాలను వణికిస్తున్న, కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వేలాది మంది ఈ మహమ్మారికి దెబ్బకు ప్రాణాలు కోల్పోగా.. ఆంధ్రలో బాధితుల సంఖ్య 365కి చేరుకుంది. రాష్ట్రంలో గురువారం రాత్రి 10 గం�
తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మర్కజ్ మసీదు యాత్రికుల కేసులు లేకపోతే కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండేదని ఈటల అన్నారు. వివి�
దేశవ్యాప్తంగా విజృంభించిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది. కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టిన
ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతాపం చూపిస్తోంది. ఢిల్లీ మర్కజ్ సదస్సు తర్వాత ఒక్కసారిగా
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొంది ముంబైలోని ధారావిలో కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కి చేరింది. పది లక్షల మంది నివాసం ఉంటే ధారావిలో కరోనా క�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలను గడగడలాడిస్తున్న కరోనా ఉత్తరాంధ్రలోని ఆ రెండు జిల్లాలపై కరుణ చూపిస్తోంది. అభివృధ్ధిలో వెనుకబడిన విజయనగరం జిల్లా కరోనా వ్యాప్తి నియంత్రణలో ముందంజలో ఉంది. జిల్లాలో ఇంతవరకు ఒక్క కరోనా పాజిటివ్ �
చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. 205 దేశాలకు కరోనా వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 11లక్షలకు చేరువలో కరోనా