positive cases

    సౌత్ కొరియా నుంచి ఏపీకి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లు.. 10 నిమిషాల్లో ఫలితం

    April 17, 2020 / 07:37 AM IST

    కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. కరోనా బాధితులను గుర్తించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే ఇంటింటికి సర్వే ద్వారా కరోనా బాధితులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. మరోవైపు కరోనా ప్రభావిత ప్రా

    ఏపీని వణికిస్తున్న కరోనా : మొత్తం 439 కేసులు..గుంటూరులో 93

    April 14, 2020 / 02:10 AM IST

    ఏపీని కరోనా వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా.. రోజురోజుకు జడలు విప్పుతోంది. 2020, ఏప్రిల్ 13వ తేదీ సోమవారం నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 439కి  చేరి

    రెండు వారాలుగా 25 జిల్లాల్లో కరోనా కేసుల్లేవ్..

    April 13, 2020 / 02:07 PM IST

    కరోనా కేసులు పెరుగుతున్నాయ్ అన్న సమాచారం మధ్య ఇది తీపి కబురే. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం గట్టిగా ఆశను పెంచే కబురే చెప్పింది.  దేశంలోని 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో రెండు వారాలుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కాగా దేశవ్యాప్తం�

    ఏపీలో మరో రెండు: 365కి చేరిన కరోనా కేసులు

    April 10, 2020 / 05:55 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కంగారు పెట్టేస్తుంది. ప్రపంచదేశాలను వణికిస్తున్న, కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వేలాది మంది ఈ మహమ్మారికి దెబ్బకు ప్రాణాలు కోల్పోగా.. ఆంధ్రలో బాధితుల సంఖ్య  365కి చేరుకుంది.  రాష్ట్రంలో గురువారం రాత్రి 10 గం�

    కరోనా కేసులు త్వరలో తగ్గే అవకాశం ఉంది : ఈటల రాజేందర్ 

    April 9, 2020 / 03:49 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్  ఆశాభావం వ్యక్తం చేశారు. మర్కజ్‌ మసీదు యాత్రికుల కేసులు లేకపోతే కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండేదని ఈటల అన్నారు. వివి�

    గుడ్ న్యూస్.. లాక్‌డౌన్‌ ఎత్తివేత, కండీషన్స్ అప్లయ్

    April 5, 2020 / 02:57 AM IST

    దేశవ్యాప్తంగా విజృంభించిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది. కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టిన

    తెలంగాణలో 25 కరోనా హాట్‌స్పాట్‌లు, 600కి పెరగనున్న పాజిటివ్ కేసులు

    April 5, 2020 / 02:23 AM IST

    ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతాపం చూపిస్తోంది. ఢిల్లీ మర్కజ్ సదస్సు తర్వాత ఒక్కసారిగా

    ఆసియాలో అతిపెద్ద మురికివాడ “ధారావి”లో 5కి చేరిన కరోనా కేసులు

    April 4, 2020 / 01:38 PM IST

    ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొంది ముంబైలోని ధారావిలో కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కి చేరింది. పది లక్షల మంది నివాసం ఉంటే ధారావిలో కరోనా క�

    ఆ రెండు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసుల్లేవు

    April 4, 2020 / 07:55 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలను గడగడలాడిస్తున్న కరోనా  ఉత్తరాంధ్రలోని ఆ రెండు జిల్లాలపై కరుణ చూపిస్తోంది. అభివృధ్ధిలో వెనుకబడిన  విజయనగరం జిల్లా  కరోనా వ్యాప్తి నియంత్రణలో ముందంజలో ఉంది. జిల్లాలో ఇంతవరకు ఒక్క కరోనా  పాజిటివ్ �

    అమెరికాలో అల్లకల్లోలం.. కరోనా మృతదేహాలు పూడ్చేందుకు స్థలం కొరత

    April 4, 2020 / 05:02 AM IST

    చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. 205 దేశాలకు కరోనా వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా  11లక్షలకు చేరువలో కరోనా

10TV Telugu News