Home » Prasidh Krishna
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మూడు పార్మాట్లలోనూ ప్రధాన ఆటగాడిగా ఉన్నాడు.
సిరాజ్ చేసిన పనికి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకున్న సిరాజ్.. ఒక్క అడుగు వెనక్కు వేశాడు. ఆ అడుగు కాస్త ..
అంతకుముందు చాలాకాలం పాటు వారిద్దరు ప్రేమలో మునిగితేలారు. ఆమె తమిళనాడులోని వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదివింది. గోల్డ్ మెడల్ సాధించింది.
జస్ప్రీత్ బుమ్రాతో పాటు మరో పేసర్ సైతం మ్యాచ్ ఆడకపోవచ్చునని అంటున్నారు.
తన మూడో టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ సాధించి, ఆ తర్వాత నిలకడ తప్పడంతో జట్టుకు దూరమయ్యాడు కరుణ్ నాయర్
Rohit Sharma : నివేదిక ప్రకారం.. రోహిత్ శర్మ స్థానంలో పేస్మెన్ జస్ప్రీత్ బుమ్రా జనవరి 3న జరుగనున్న చివరిదైన సిడ్నీ టెస్టులో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.
టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఫిక్సైంది. ఐపీఎల్ 2024 సీజన్తోనే అతడు పోటీ క్రికెట్ ఆడనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది.
టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఫిక్సైంది.
రెండు టెస్టు మ్యాచుల సిరీస్లో భాగంగా సెంచూరియన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి.
మరో రెండు రోజుల్లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.