Home » prepare
విశాఖ సాల్వెంట్ ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక సిద్ధం అయింది. రసాయనాలు కలపడంలో సమతుల్యత పాటించకపోవడం, రియాక్టర్ నిర్మాణాలు పాటించకపోవడం, రియాక్టర్ నిర్వహణలో ప్రమాణాలు పాటించకపోవడం, రియాక్టర్ వ్యాక్యూమ్ ప్రెసర్ విపరీతంగా పెరిగిపోవడమే విశ�
కరోనా విపత్తు సమయంలో పేదలు ఉపాధి లేక ఆకలితో వుండకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు గురువారం నుంచి రెండో విడత ఉచిత బియ్యం, కేజీ శనగలను అందించనున్నారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పదమూడు
వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య పది వేలు దాటింది. అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఈ విషయాన్ని చెప్పింది. గత ఏడాది డిసెంబర్ లో కరోనా ప్రబలిన నాటి నుంచి హ�
2021లో జరిగే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు,కేంద్రహోంశాఖ మంత్రి ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాడు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దంలో భాగంగా బెంగాలీ భాష నేర్చుకుంటున్నారు అమిత్ షా. ఇం�
ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం రోజుకో విధంగా ఆందోళన చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు నేడు హైదరాబాద్లో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.
ఏపీ ఎంసెట్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 20 శనివారం నుంచి ఏప్రిల్ 24 వరకు జరుగనుంది. ఏపీతోపాటు హైదరాబాద్లోనూ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,95,723 మంది, వ్యవసాయ- అగ్రికల్చర్ విభాగంలో 86�
తెలంగాణలో పాలిసెట్-2019 కు సర్వం సిద్ధమైంది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 16 మంగళవారం నిర్వహించనున్న పాలిసెట్-2019 ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగ
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు, వీవీ ప్యాట్లతో పాటు ఇతర సామాగ్రిని సిద్ధంగా ఉంచారు. ఈవీఎంలు మొరాయించినా పోలింగ్ ఆగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్ప�
ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అధికారులు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారని చెప్పారు.
హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగనున్నాయి. ఇదివరకే ఎమ్మెల్యే, సర్పంచ్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేంద�