Home » Punjab Kings
గతంలో అహ్మదాబాద్ వేదికగా మూడు ఫైనల్స్ జరిగాయి. ఆ మూడింటిలో ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి.
ఈ రెండు జట్లలో ఏది గెలిచినా వారికిదే తొలి ఐపీఎల్ టైటిల్.
ప్రేక్షకులు త్రివర్ణ పతాకాలను రెపరెపలాడించారు. సాయుధ బలగాల పరాక్రమానికి సెల్యూట్ కొట్టారు.
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
అయ్యర్ ఆస్తుల గురించి తెలిస్తే అబ్బురపోవాల్సిందే. అతడి దగ్గర ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి.
క్వాలిఫయర్ 2 మ్యాచులో వచ్చిన ఫలితమే ఇందుకు ఉదాహరణ అని శ్రేయస్ చెప్పాడు.
తాను కూడా కెప్టెన్గా తడబడ్డానని అన్నాడు.
ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ 2, బౌల్ట్, హార్దిక్ ఒక్కో వికెట్ తీశారు.
IPL 2025: కీలకమైన క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. ముందు తడబడిన ముంబై తిరిగి నిలబడింది. పంజాబ్ కింగ్స్ ముందు చాలెంజింగ్ టార్గెట్ ఉంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ �
ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.