Home » Rahul gandhi
పనాజీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గోవా తీరంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఐదు రాష్ట్రాలో అసెంబ్లీ ఎన్నికలు..అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో తీసుకోవాల్సిన చర్యలు..వెంటనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, పార్టీ కార్యక్రమాలతో గత కొంతకాలంగా బిజీ బిజీగ
ఒడిషాలో ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించేందుకు శుక్రవారం(జనవరి 25, 2019) ఒడిషా రాజధాని భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అయితే ఈ సమయంలో రాహుల్ పర్యటనను కవర్ చేసేందుకు వెళ్లిన ఓ కెమెరామెన్ మెన్ మెట్లపై న�
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సొంత నియోజవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. యూపీలో తన పార్లమెంట్ నియోజవర్గంలోని రైతులు రాహుల్ కు నిరసనలతో స్వాగతం పలికారు.
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ నెలకొంది. అన్ని పార్టీలు ఎన్నికల దానిపై వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల బరిలో నిలిచేందుకు నేతలు సమాయత్తం అవుతున్నారు. టికెట్ కన్ఫామ్ అవుతుందా ? లేదా ? అనేది చూసుకుంటూ…నేతలు వివిధ పా�
ఢిల్లీ : పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ సరికొత్త స్ట్రాటజీలను ఫాలో అవుతోంది. రాహుల్ గాంధీ పోటీ అంటే యూపీలో అమేథీ అని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. కానీ ఇప్పుడు రాహుల్ రెండు ప్రాంతాల నుండి పోటీకి దిగుతున్నారు. రాజకీయనాయకులు రెండ�
హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో పొత్తు వల్లే నష్టపోయామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సీఎల్పీ నేత ఎంపికలో రాహుల్ గాంధీ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తామని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబ�
ఖమ్మం : సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్ హై కమాండ్ ఎంపిక చేసింది. తాము ఎంపిక చేయలేం..మీరే ఎవరినో ఒకరిని ఎంపిక చేయాలంటూ తీర్మానం చేసిన ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేతిలో పెట్టారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు స్�
పశ్చిమబెంగాల్ : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన మహాగత్బంధన్ ర్యాలీకి అంతా సిధ్దమైంది. బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే శక్తులను ఏకం చేయడం..తన సత్తాని చాటడం అనే రెండు లక్ష్యాలతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈ ర్యాలీ �
హైదరాబాద్ : తెలంగాణ సీఎల్పీ నేతగా మల్లుభట్టి విక్రమార్క ఎన్నికయ్యారు. ఆయన పేరును ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ఓ లేఖను విడుదల చేసింది. భట్టి విక్రమార్కకే రాహుల్ గాంధీ అవకాశం ఇచ్చారు. నలుగురు పోటీలో ఉన్నప్పటికీ భట్టి విక్రమా�
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఔరంగజేబుతో పోల్చాడు రాజస్థాన్ బీజేపీ ఉపాధ్యక్షుడు జ్ణాన్ దేవ్ అహుజా. మొఘల్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి ఔరంగజేబులానే రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి అని సంచలన వ్యాఖ్యలు చ�