Home » Rajasthan
పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు విపక్షాల ఓటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఓడిపోయిన వారు పార్లమెంటులో తమ ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేయవద్దంటూ ప్రధాని సెటైర్లు విసిరారు
రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో యువతను ఉద్యోగాల కుంభకోణం ద్వారా అక్కడి ప్రభుత్వం మోసం చేసింది. కాంగ్రెస్ విధానాల వల్ల గిరిజన సమాజం వెనుకబడిపోయింది.
వాస్తవానికి స్థానిక పార్టీలతో కలిసి ఇండియా కూటమి కట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకం. అయితే రెండు రాష్ట్రాల్లో అధికారం సాధిస్తే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేది
2018 ఎన్నికల అనంతరం సర్వేల ప్రకారం.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో, ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పే ప్రయత్నం జరిగింది. ఆ ఫలితాలు ఏం చెప్పాయి? వాస్తవంలో ఏం జరిగిందనే విషయం తెరపైకి వస్తోంది. దీన్ని బట్టి ఈ పోల్ ఎంత కచ్చితమై�
దేశంలోని పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. మహారాష్ట్ర,గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ సోమవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో తెలిపింది.....
అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో నిరుపేదల కోసం IVF ను చేర్చింది. ఆ పార్టీ అధికారంలోకి వస్తే వంధ్యత్వంతో బాధపడుతున్న జంటలకు IFV చికిత్స వరం కానుంది. ఇంతకీ ఏ పార్టీ.. ఎక్కడ.. చదవండి.
జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రక్కును పోలీసు వాహనం ఢీకొనడంతో ఆరుగురు పోలీసు అధికారులు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు.
గుర్మీత్ సింగ్ కూనర్ కిడ్నీ జబ్బులు మరియు హైపర్టెన్షన్తో బాధపడుతున్నాడు. నవంబర్ 12 సాయంత్రం 5 గంటలకు ఆయన ఎయిమ్స్లోని జెరియాట్రిక్ మెడిసిన్ వార్డులో చేరారు.
ఈ మూడు రాష్ట్రాల్లోని ఓటర్ల సంప్రదాయం చూస్తూ ఆసక్తికర ఫలితాలు వస్తాయని కొందరు అంటున్నారు. ఒకవేళ అదే సంప్రదాయం కొనసాగించినట్లైతే ఏ పార్టీకి లాభం అవుతుంది? ఏ పార్టీకి నష్టం జరుగుతుందనే చర్చ ప్రస్తుతం విస్తృతంగా సాగుతోంది
ప్రఖ్యాతిగాంచిన ఈ దేవాలయంలో దేవుడి ప్రసాదం 350 ఏళ్లుగా దోపిడీకి గురవుతోంది. కానీ దోపిడీ చేసేవారిని ఎవ్వరు అడ్డుకోరు.. దీని వెనుక ఎంత కథ ఉందో తెలుసా..?