Home » Rajasthan
2013 ఎన్నికలు, 2018 ఎన్నికల్లో పెద్ద ఎత్తున రెబల్స్ గెలిచారు. అలాగే సొంత పార్టీ నేతల విజయావకాశాలను తీవ్రంగా దెబ్బకొట్టారు. దీంతో ఈసారి ఎన్నికల్లో కూడా వీరి ప్రభావం బాగానే ఉంటుందని అంటున్నారు
నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రహువాస్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే నిందితుడిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Snake Firecrackers On Train Tracks : వ్యూస్ కోసం లైక్స్ కోసం పాపులారిటీ పిచ్చితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసాలో రైల్వే ట్రాక్పై నుంచి ప్రయాణికుల బస్సు పడిపోవడంతో నలుగురు మృతి చెందారు...
దీంతో బ్రోకర్ రాత్రిపూట వరుడి పొలంలో నిర్మించిన ఇంటికి అరడజను మంది దుర్మార్గులను పంపాడు. వాళ్లు వరుడిని తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో పాపారం పక్కనే వెళ్తున్న కరెంటు తీగ నుంచి కూడా విద్యుత్ షాక్ ఇచ్చారు.
దేశంలో రామమందిర ఉద్యమం తర్వాత రాజకీయాల్లో ఎందరో సాధువులు ఆవిర్భవించారు. వీరిలో ఉమాభారతి, సత్పాల్ మహరాజ్, చిన్మయానంద్, యోగి ఆదిత్యనాథ్, సాక్షి మహరాజ్ వంటి పేర్లు ప్రముఖంగా చెప్పుకోవచ్చు
రాజస్థాన్ రాష్ట్రంలో పేపర్ లీక్ మనీలాండరింగ్ కేసులో రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ కుమారులకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది....
ఓటింగ్ సందేశం వీలైనంత ఎక్కువ మందికి చేరేలా, ఎక్కువ మంది ఓటింగులో పాల్గొనేలా పౌరులను ప్రేరేపిస్తున్నారు.
రాజస్థాన్ పేపర్ల లీక్ కేసులో నిందితులైన కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం దాడులు చేశారు. రాజస్థాన్ మాజీ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతస్రా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ హడ్లా నివాసాల్లో ఈడీ అధికా
నవంబరు 25న పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ మార్చుతూ ప్రకటన విడుదల చేసింది.