Home » Rajasthan
రాజస్థాన్లో ఓ యువకుడు ప్రాణాంతకమైన పురుగుల మందు తాగాడు. చావు బతుకుల మధ్యలో ఉన్న ఆ యువకుడికి 24 రోజుల్లో 5 వేల ఇంజెక్షన్లు చేసారు. ఇంతకీ అతను ప్రాణాలు కాపాడగలిగారా?
పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా ఈ నెలాఖరులో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. సెప్టెంబర్ 17 న వీరి వివాహ వేడుకలు ప్రారంభమై సెప్టెంబర్ 24 ముగుస్తాయని తెలుస్తోంది. రాజస్థాన్లో వీరి వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట.
కాంగ్రెస్ పరిశీలకురాలు ఆరాధనా తివారీ మాట్లాడుతూ, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేయడం క్రమశిక్షణా రాహిత్యమని, బదులుగా కాంగ్రెస్ జిందాబాద్ అనే నినాదాలు చేయమన్నారు. దీనికి ముందు కూడా, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కార్య
రక్షించాలంటూ బాధిత మహిళ కేకలు వేసినప్పటికీ ఆమెను ఎవరూ కాపాడలేదు. దీనిపై కేసు నమోదు..
‘ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు నేను ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యను ఆదాయ వనరుగా మార్చవద్దు ’ అన్నారు.
వీక్లీ టెస్ట్ రాసి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చాడు. బయటకు రాగానే ఆత్మహత్య చేసుకున్నాడు. Kota Suicides
ఏటా రాఖీ పండుగ వస్తుంది. అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టడం ఈ పండగ ప్రత్యేకత. ప్రతి సంవత్సరం వినూత్నమైన రాఖీలు కొనడానికి చాలామంది ఇష్టపడతారు. అలాంటి వారికోసం QR కోడ్ రాఖీలు అందుబాటులో వచ్చాయి. ఈ రాఖీల ప్రత్యేకత ఏంటో చదవండి.
ప్రధానమంత్రి నరేంద్రమోడీపైనే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ 6 సార్లు రాష్ట్రానికి వచ్చారు. అయితే, ఏ రాష్ట్ర ఎన్నికల్లోనూ గెలవాలంటే మోదీ ఫ్యాక్టర్ ఒక్కటే సరిపోదు
రాజస్థాన్లో ఓ కారు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. ఓ మహిళను కారుతో ఈడ్చుకెళ్లాడు. ఆమెను రక్షించడానికి అనేకమంది పరుగులు తీసినా ఆ డ్రైవర్ కారు ఆపలేదు. ఈ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలో రికార్డైన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.
సాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటి పోయింది. కానీ ఈనాటికి అణగారిన వర్గాలపై అత్యంత అమానవీయ దారుణాలు జరుగుతునే ఉన్నాయి. దళితులపై దారుణాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా ఓ దళితుడిపై దాష్టీకాన్ని చూపించింది ఖాకీ చొక్కా..