Home » Rajasthan
కుమారుడిని పలకరించి సొంతూరికి వెనుతిరిగిన ఆ తండ్రికి మార్గ మధ్యలోనే విషాద వార్త అందింది. కన్నకొడుకు ఇక లేడనే వార్త తెలియడంతో అతడు హుటాహుటిన...
ఉదయ్పూర్లో స్ధానిక జర్నలిస్ట్ భరత్ మిశ్రా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య, స్నేహితురాలి కారణంగా తను చనిపోతున్నట్లు ఫేస్ బుక్లో పోస్ట్ పెట్టి చనిపోవడం సంచలనం రేపింది.
బాలికలు, మహిళలపై వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే నిందితులు, దుర్మార్గులను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హిస్టరీ-షీటర్ల వంటి పోలీస్ స్టేషన్లలో వేధింపులకు పాల్పడిన వారి రికార్డు నమోదు చేయబడ
కామాంధులు పసిమొగ్గ జీవితాన్ని చిదిమేశారు. కిరాతకంగా హత్య చేశారు. మృతదేహాన్ని బొగ్గుల కొలిమిలో కాల్చి, శరీర భాగాల్ని ఓ చెరువులో విసిరేశారు.
ఓ మనిషి మూఢత్వానికి ఓ వృద్ధురాలు ప్రాణాలు పోయాయి. మద్యం మత్తు మహిళ ప్రాణాలు తీసింది. మద్యం మత్తుల్లో విచక్షణ మరచిన వ్యక్తి పాల్పడిన అకృత్యానికి 85 వృద్ధురాలు బలైపోయింది.
ఎన్నోచోట్ల వేధింపులకు గురి అయ్యే ఆడపిల్లలు స్కూల్లో కూడా వేధింపులకు గురి అవుతున్నారు. తోటి విద్యార్ధిని పట్ల అమానుషంగా వ్యవహరించారు తోటి విద్యార్ధులు. ఆమె తాగే నీళ్ల బాటిల్ లో యూరిన్ పోశారు.
నీళ్లు దుర్వాసన రావడంతో షాక్ కి గురైంది. వెంటనే దీనిపై హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు చేసింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. Rajasthan
వాస్తవానికి ఎయిర్పోర్ట్ కు వచ్చీ రాగానే టికెట్ అడగ్గానే జోక్ చేస్తుందని ఎయిర్పోర్ట్ సిబ్బంది అనుకున్నారట. అయితే కాసేపటికి అది నిజమేనని తెలుసుకున్నారు. దీనికి ముందు పాకిస్తాన్ ప్రేమికుడు ఆమెను గట్టిగానే బ్రెయిన్ వాష్ చేశాడు
2023 అసెంబ్లీ ఎన్నికలకు నాద్బై అసెంబ్లీ స్థానం నుంచి ఖేమ్కరన్ తౌలీని బీఎస్పీ అభ్యర్థిగా చేశారు. 2018 ఎన్నికలలో, ఖిమ్కరన్ తౌలీ స్వతంత్ర అభ్యర్థిగా నద్బాయి అసెంబ్లీ స్థానంలో పోటీ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ఖేమ్కరన్ �
ఎర్ర డైరీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై సీఎం అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ రాబోయే రోజుల్లో ప్రధానికి ఎర్ర జెండా చూపిస్తారని అన్నారు. ప్రధాని మోదీ, ఆయన పార్టీ నేతలు తమను చూసి భయపడుతున్నారని, రాజేంద్ర గూడాను బలిపశువుగా మార్చారని అన్నారు.