Home » rcb
కోల్కతాపై బెంగళూరు విజృంభించింది. ఐపీఎల్ సీజన్ 12లో తొలిసారి మెరుపులు సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 4 వికెట్లు నష్టపోయి కోల్కతాకు 214 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. బెంగళూరు జట్టు స్కోరులో కోహ్లీ(100; 58 బంతుల్లో 9ఫోర్ల
ఐపీఎల్ 2019లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న 35వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. రస్సెల్ గాయంతో సతమతమవుతోన్న కోల్కతాకు డేల్ స్టెయిన్
ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభమైన నాటి నుంచి వరుసగా 6 ఓటములు ఎదుర్కొని ఏడో మ్యాచ్లో విజయం సాధించింది. మళ్లీ 8వ మ్యాచ్ అదే ఫలితం ఎదుర్కొన్న ఆర్సీబీ పాలిట ఓ గుడ్ న్యూస్. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 19న మ్యాచ్ ఆడనుంది. ఈ సం
కోహ్లీ తన సొంత గెటప్లో కనిపించాడు. పంజాబీ కుటుంబానికి చెందిన ఢిల్లీ కుర్రాడు జాతీయ జట్టు కెప్టెన్గా ఉంటూ సంప్రదాయ దుస్తుల్లో చాలా తక్కువగా కనిపించాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా బాధ�
ముంబై ఇండియన్స్తో వాంఖడే స్టేడియం వేదికగా ఐపీఎల్ సీజన్ 12లో ఏడో విజయాన్ని నెత్తినేసుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.
ఐపీఎల్ 12వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ కు వెళ్లడం దాదాపు అసాధ్యం. వాంఖడే వేదికగా సోమవారం జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు న�
సీజన్ ఆరంభమైన 25 రోజులకు తొలి విజయం అందుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండో మ్యాచ్ లోనూ అదే హవా కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి ముంబైకు 172 పరుగుల టార్గెట్ నిర్ద
ఐపీఎల్ 2019లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. టోర్నీలో 31వ మ్యాచ్ ఆడుతోన్న ఇరుజట్లలో.. తొలి విజయం అనంతరం బెంగళూరు వ�
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫుల్ హ్యాపీలో మునిగిపోయాడు. 20 రోజులుగా ఎదురుచూస్తున్న కల.. ఏడో ప్రయత్నంలో ఫలించడంతో కోహ్లీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఏప్రిల్ 13 మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను 8వికెట్ల తేడాత�
సీజన్ ఆరంభమై 7 మ్యాచ్లు పూర్తి అయితే గెలిచింది ఒకే ఒక్క మ్యాచ్. అన్ని మ్యాచ్లలోనూ ఘోర వైఫల్యం. సీనియర్.. మాజీ క్రికెటర్ల నుంచి కెప్టెన్సీపై విమర్శల వర్షం. అన్నింటికీ బ్రేక్ ఇచ్చేందుకు మొహాలీ వేదికగా పంజాబ్పై విజయం సాధించింది ఆర్సీబీ. చేధన�