Home » rcb
ఐపీఎల్ సీజన్ 12 ఆరంభమైనప్పటి నుంచి ఒక్క మ్యాచ్ లోనూ గెలుపుకు నోచుకోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పై విజయం సాధించింది. ఎట్టకేలకు గెలుపు అందుకున్నామనే ఆనందంలో ఉన్న విరాట్ కోహ్లీకి మరో షాక్ ఇచ్చింది ఐపీఎల్ యాజమాన్�
ఎట్టకేలకు ఈ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. కీలకమైన మ్యాచ్ లో గెలవాలనే పట్టుదలతో కనిపించిన కోహ్లీసేన సక్సెస్ అయింది.
ఐపీఎల్ 12లో బెంగళూరు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లో బెంగళూరుకు 174 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా దిగిన క్రిస్ గేల్ అనూహ్యంగా (99; 64 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సులు)తో మెరిపించాడు. ఆ ఒక్కడిని మినహా�
తొలి విజయం నమోదు చేయాలని ఆరాటంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో పోరాడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. భారీ పట్టుదలతో కనిపిస్తోన్న బెంగళూరు గేమ్ గెలిచేందుకు తీవ్రంగ�
2019 సంవత్సరానికి గానూ ఆరంభమైన ఐపీఎల్ సీజన్ 12లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాభవాన్ని నెత్తినేసుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2019 ఆరంభమైనప్పటి నుంచి ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో షాక్.
ఐపీఎల్ సీజన్ 12 ఆరంభమైనప్పటి నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎంత ప్రయత్నించినా ఏదో విభాగంలో వైఫల్యం కనిపిస్తూనే ఉంది. వరుస పరాజయాలను మూటగట్టుకున్న బెంగళూరు లీగ్ పట్టికలో ఆఖరి నుంచి మొదటి స్థానంలో కొనసాగుతోంది. 4 మ్యాచ్ ల ఓటమి అనంతరం ఐదో మ్యా�
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుని రెచ్చిపోయింది కోల్ కతా నైట్ రైడర్స్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మరోసారి బెంగళూరుకు ఐపీఎల్ పరాజయం ఎదురైంది. విజయ కాంక్షతో రగిలిపోతున్న బెంగళూరు పట్టుదలతో 205 పరుగు
ఐపీఎల్ 2019 సీజన్ 12లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెచ్చిపోయింది. ఎట్టకేలకు బెంగళూరు బ్యాట్స్ మెన్ ఫామ్ లోకి వచ్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన విరాట్ సేన 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. మూడు వికెట్ల
ఐపీఎల్ 2019 సీజన్ 12లో భాగంగా.. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. కోల్కతా కెప్టెన్ దినేశ్