Home » release
అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవర కొండ,రష్మిక జంటగా నటిస్తున్నమూవీ డియర్ కామ్రేడ్ ఫస్ట్ లుక్ వచ్చింది. విజయ్ – రష్మిక హగ్ చేసుకున్నట్లు ఉన్న ఈ లుక్ యూత్ ను ప్లాట్ చేసింది. వీరి కాంబినేషన్లో వస్తున్న రెండో మూవ�
తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో 2019 – 20 ఏడాదికి గాను అడ్మిషన్ల కోసం TS ICET -2019 నోటిఫికేషన్ విడుదల కానుంది. గతంలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని అనుకున్నా..కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. మార్చి 08వ తేదీ శుక్రవారం రిలీజ్ చేస్తామని ఐసెట�
విక్టరీ వెంకటేష్,వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో జనవరి-11,2019న విడుదలైన మల్టీస్టారర్ మూవీ ఎఫ్ 2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) బాక్సీఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దక్షిణ భారతదేశంలో 140 కోట్ల గ్రాస్ సాధించిన మొదటి మల్టీస్టారర్ మూవీ�
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. దీంట్లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మరోసారి అగ్రస్థానాన్ని చేజిక్కించుకోవడం గమనార్హం.
పాకిస్తాన్ మరో కొత్త నాటకానికి తెరదీసింది. సోమవారం రాత్రి పాక్ జలాల్లోకి ప్రవేశించిన భారత సబ్ మెరైన్ ను అడ్డుకున్నట్లు పాక్ నేవీ అధికార ప్రతినిధి మంగళవారం(మార్చి-5,2019) తెలిపారు. 2016 నుంచి పాక్ జలాల్లోకి భారత సబ్ మెరైన్ ప్రవేశించడాన్ని పాక్ గు
క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ డైరక్షన్ లో రామ్ చరణ్,సమంత హీరో హీరోయిన్ లుగా నటించి…2018లో విడుదలై టాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన రంగస్థలం సినిమా ఇప్పుడు కన్నడలో డబ్ అవుతుంది. డబ్బింగ్ పనులు దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. Also Read : ప్రభా�
పాకిస్తాన్ అదుపులో ఉన్న ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ను విడుదల చేయడాన్ని చైనా స్వాగతించింది.
పాక్ నిర్బంధంలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ విక్రమ్ అభినందన్ విడుదలకు వ్యతిరేకంగా పాక్ కు చెందిన ఓ సామాజిక కార్యకర్త శుక్రవారం (మార్చి-1,2019) దాఖలు చేసిన పిటిషన్ ను ఇస్లామాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి పాక్ గగనతలంలోక�
భారత పైలట్ విక్రమ్ అభినందన్ ను పాక్ అధికారులు శుక్రవారం (మార్చి-1,2019) ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కు అప్పగించారు. మధ్యాహ్నాం 3గంటల సమయంలో అట్టారీ-వాఘా జాయింట్ చెక్ పోస్ట్ మీదుగా ఆయన భారత్ లోకి అడుగుపెట్టనున్నారు. అభినందన్ కు స్వాగతం పలికేంద�
పాకిస్తాన్ : పాక్ జర్నలిస్టులు భారతదేశానికి మద్ధతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వారు లాహోర్ ప్రెస్ క్లబ్ దగ్గర పాకిస్థాన్ జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు. భారత్ కమాండ్ అభినందన్ ను భారత్ కు క్షేమంగా అప్పగించాలని డిమాండ్ చేస్తు..జర్నలిస్టులు శ�