REQUEST

    మహిళలు శబరిమలకు వెళ్లొద్దు.. మనసులో చెడు భావన కలుగుతుంది

    December 15, 2019 / 02:53 AM IST

    ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్‌ మహిళలకు కీలక విజ్ఞప్తి చేశారు. మహిళలు శబరిమలకు వెళ్లొద్దని కోరారు. చెన్నైలో శనివారం(డిసెంబర్ 14,2019) మీడియాతో మాట్లాడిన

    దయచేసి మా ఇంటికి రావొద్దు : నేతలు, పోలీసులకు ప్రియాంక తల్లిదండ్రుల విన్నపం

    December 1, 2019 / 04:56 AM IST

    మృగాళ్ల చేతిలో దారుణ హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు రాజకీయ నాయకులకు, పోలీసులకు కీలక విన్నపం చేశారు. దయచేసి నాయకులు, పోలీసులు

    పీసీసీ చీఫ్ ఇవ్వాలంటున్న కోమటిరెడ్డి

    November 5, 2019 / 01:35 PM IST

    పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధిష్టానాన్ని కోరారు.

    మోడీకి దారి ఇవ్వం..భారత్ విజ్ణప్తిని మరోసారి తిరస్కరించిన పాక్

    October 27, 2019 / 12:03 PM IST

    భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమ ఎయిర్ స్పేస్ గుండా ప్రయాణించేందుకు మరోసారి పాక్ నిరాకరించింది. భారత ప్రధాని తమ ఎయిర్ స్పేస్ గుండా ప్రయాణించేందుకు వీల్లేదని భారత్ చేసిన విజ్ణప్తిని తిరస్కరించింది. ఈ మేరకు తాము నిర్ణయం తీసుకున్నట్లు   ఆ ద

    మోడీ విమానానికి దారి ఇవ్వం

    September 18, 2019 / 03:08 PM IST

    భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లేందుకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌ లోకి అనుమతించాలని పాక్‌ ను భారత్ అనుమతి అడిగిన విషయం తెలిసిందే. అయితే మోడీ ప్ర‌యాణించే విమానం కోసం త‌మ గ‌గ‌న‌త‌ల మార్గాన్ని ఇవ్వ‌బోమ‌ని పాకిస్తాన్ స్ప‌ష్టం చేసింది. ఆ �

    మా జీతాలు ఇప్పించండి…రాష్ట్రపతి,ప్రధానికి జెట్ ఉద్యోగుల లేఖ

    April 20, 2019 / 12:27 PM IST

    జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖలు రాశారు.జెట్ తమకు చెల్లించాల్సిన జీతాలకు సంబంధించిన వ్యవహారంలో అదేవిధంగా జెట్ కు ఎమర్జెన్సీ ఫండ్ విషయంలో జోక్యం చేసుకోవాలని కోవింద్,మోడీలకు రాసిన లేఖ

    హఫీజ్ కు ఐరాస షాక్

    March 8, 2019 / 01:54 AM IST

    జమాత్ ఉద్ దవా(JUD) ఉగ్రసంస్థ అధినేత,2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ కు యునైటెడ్ నేషన్స్(UN)షాక్ ఇచ్చింది. నిషేధిత ఉగ్రవాదుల జాబితా నుంచి తన పేరు తొలగించాలని సయీద్ చేసిన విజ్ణప్తిని ఐరాస తిరస్కరించింది.సయీద్ పై నిషేధానికి ఐరాస 1267 ఆంక్షల కమ�

    జాదవ్ కేసు : పాక్ కు చీవాట్లు పెట్టిన అంతర్జాతీయ న్యాయస్థానం

    February 19, 2019 / 01:35 PM IST

    అంతర్జాతీయన్యాయస్థానం(ఐసీజే)లో పాక్ తన బుద్ధి చూపించింది. కుల్ భూషణ్ జాదవ్ కేసులో సోమవారం(ఫిబ్రవరి-18,2019)  ఐసీజేలో వాదనలు  జరుగుతున్న సమయంలో పాక్ తరపున తాత్కాలిక న్యాయమూర్తిగా ఉన్న తసాదఖ్  హుస్సేన్ జిలానీకి గుండెపోటు వచ్చి ఆయన ఆస్పత్రిలో

    జాదవ్ తో నేరం ఒప్పించారు : అంతర్జాతీయ కోర్టులో భారత్ వాదనలు

    February 18, 2019 / 10:19 AM IST

     గూఢచర్యం ఆరోపణలతో పాక్ జైళ్లో శిక్ష అనుభవిస్తున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో నెదర్లాండ్స్ లోని ది హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం(ICJ)లో  భారత తరపున మాజి సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. పాక్ మిలటర�

10TV Telugu News