మహారాష్ట్రలోని అకోలా రైల్వే స్టేషన్ లో రైలు దిగిన ప్రయాణికుడి నుంచి రెండు కిలోల బంగారం,వంద కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు.
రైల్వే స్టేషన్ లో ఇంధన డిపో, ఇంజన్లకు మంటలు వ్యాపించి ఉంటే తీవ్ర విధ్వంసం చోటుచేసుకుని ఉండేదన్నారు. ప్రమాదాన్ని నివారించడానికే ఆర్పీఎఫ్ కాల్పులు జరిపిందని స్పష్టం చేశారు.
విశాఖలో విష వాయువు వెలువడడం..వెంటనే పోలీసులు, NDRF బృందాలు అలర్ట్ కావడం..ప్రమాదం ఎక్కువ కాకుండా తీసుకున్న చర్యలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వారు చేసిన సహాయానికి ప్రజలు జై జై కొడుతున్నారు. అధికార యంత్రాంగం సకాలంలో రంగంలోకి దిగడంతో ప్రాణ న�
రైల్వే ఐటీ సెక్యూరిటీ సిస్టమ్ బాగాలేదని తనకు నెలకు రూ.2లక్షలు ఇస్తే అంతా సెట్ చేస్తానని అంటున్నాడో హ్యాకర్. ఇదంతా నేరుగా రైల్వే పోలీస్ ఫోర్స్(ఆర్పీఎఫ్)ను సంప్రదించే కాంటాక్ట్ కుదుర్చుకోబోయే ప్రయత్నం చేశాడు. హ్యూగ్ గాప్స్ అనే కంపెనీ ద్వారా ర
రైల్వేల్లో కానిస్టేబుల్ GRP-C పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ బుధవారం (మే 15న) ఉదయం విడుదల చేసింది. RPF కానిస్టేబుల్ గ్రూప్-సి పోస్టులకు నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్సైట్లో �
పూణె : జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్పై మానవబాంబు దాడి ఘోరంపై దేశవ్యాప్తంగా జనాగ్రహం వెల్లు వెత్తుతుంటే ఓ రైల్వే ఉద్యోగి మాత్రం పాకిస్థాన్ జిందాబాద్ అంటు నినాదాలు చేశాడు. ఉగ్రవాదులకు, పాకిస్తాన్ కు వ్యతిరేక
ఢిల్లీ: రైలు ప్రయాణికులు ముఖ్య గమనిక. త్వరలో కొత్త రూల్ రానుంది. ఇకపై రైలు బయలుదేరే సమయానికి 20 నిమిషాల ముందే రైల్వేస్టేషన్కు చేరుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ ప్రయాణం క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొత్త సెక్యూరిటీ సిస్టమ్ను అమలు చేయ