Home » rr
రాజస్థాన్ వేదికగా జరిగిన పోరులో చెన్నై బౌలర్లు విజృంభించారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 7వికెట్లు పడగొట్టి 151 పరుగులకు కట్టడి చేయగలిగారు. క్రీజులో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమించిన రాజస్థాన్ బ్యాట్స్మెన్ ఒక్కరు కూడా 30కి మ�
జైపూర్ వేదికగా జయభేరి మోగించాలని రాజస్థాన్ రాయల్స్.. చెన్నై సూపర్ కింగ్స్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. ఒక్క మ్యాచ్ మినహాయించి రాజస్థాన్ జట్టులో విజయం పొందిన దాఖలాల్లేవు. కానీ, చెన్నై జట్టులో ఉం�
రాజస్థాన్ లోని జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ అత్యల్పంగా 140పరుగుల టార్గెట్ ను నమోదు చేసింది. చేధనలో ఆరంభం నుంచి దూకుడు కనబరిచిన కోల్ కతా 2వికెట�
రెండో విజయం కోసం ఆరాటపడుతోన్న రాజస్థాన్ రాయల్స్ సొంతగడ్డపై రాజస్థాన్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న నైట్ రైడర్స్ ను ఓడించి రెండో విజయ�
ఐపీఎల్ 2019 సీజన్లో రసవత్తర పోరుకు జైపూర్ వేదిక కానుంది. సీజన్ ఆరంభమై పదిరోజులు గడిచినా కూడా గెలుపు రుచి చూడని ఇరు జట్లు 02 మార్చి 2019న తొలి విజయం కోసం పోరాడనున్నాయి.
సొంతగడ్డపై జరిగిన హోరాహోరీ సమరంలో సన్ రైజర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 199 పరుగుల లక్ష్య చేధనకు దిగిన హైదరాబాద్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్లు నష్టపోయి టార్గెట్ ను చేధించింది. దీంతో లీగ్ లో హైదరాబాద్ తొలి
హైదరాబాద్ బౌలింగ్పై రాజస్థాన్ విరుచుకుపడింది. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన రాజస్థాన్ 2 వికెట్ల నష్టపోయి సన్రైజర్స్కు 199 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ఓపెనర్గా దిగిన అజింకా రహానె(70; 49బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సులు)తో శుభారంభాన్ని అంద�
ఐపీఎల్ 2019లో భాగంగా ఎనిమిదో మ్యాచ్ను ఆడేందుకు సన్రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైయ్యాయి.
బీసీసీఐ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ఐపీఎల్లో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ పెద్ద దుమారమే రేపింది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు మధ్య జరిగిన మ్యాచ్లో జోస్ బట్లర్ రనౌట్పై విశ్లేషకులతో పాటు సీనియర్లంతా మండిపడుత�
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ చేసింది ముమ్మాటికి తప్పేనంటూ నెటిజన్లు విమర్శిస్తుంటే తాను రూల్స్ ప్రకారమే చేశానని చెప్పుకొస్తున్నాడు అశ్విన్. రాజస్థాన్లోని జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో జోస్ బట్లర్ను రనౌట్ చేసిన