Home » rr
సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ సత్తా చాటారు. సన్రైజర్స్ హైదరాబాద్ 8వికెట్లు పడగొట్టి 160పరుగులకే కట్టడి చేయగలిగారు. మనీశ్ పాండే(61; 36బంతుల్లో 9ఫోర్లు) బాది జట్టులో హైస్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో వరుణ్ ఆరోన్, ఒషానె థామస్, శ్రేయాస్ గోపాల�
ఐపీఎల్ 2019లో దాదాపు లీగ్ మ్యాచ్లు దాదాపు ముగింపు దశకు వచ్చాయి. ఈ క్రమంలో ప్రతి జట్టు ఫలితాలు నువ్వానేనా అన్నట్లు తయారవడంతో రాజస్థాన్ వేదికగా రాజస్థాన్ రాయల్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ ఉత్కంఠభరితంగా మారింది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్�
ఐపీఎల్ 2019లో భాగంగా రాజస్తాన్.. కోల్కతాలు మరోసారి తలపడనున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న సీజన్లోని 43 మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్కతా నైట్ రైడర్స్: Chris Lynn, Sunil Narine, Shubman Gill, Nitish Rana, Dinesh Karthik(w/c), Rinku Singh, Andre Russell, Carlos Brathwaite, Piyush Chawla, Y
వరల్డ్ కప్ ఎఫెక్ట్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్పై పెను ప్రభావమే చూపిస్తుంది. స్టార్ ప్లేయర్లు అయిన విదేశీ ప్లేయర్లు వరల్డ్ కప్ ప్రాక్టీస్ క్యాంప్ పిలుపు మేర లీగ్ను వీడనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జట్లు ఇప్పటికే ప్లాన్-బితో సిద్ధమైపోయాయి. వరల్డ్ కప�
సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ విజృంభించింది. రాజస్థాన్ రాయల్స్ను ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే 6వికెట్ల తేడాతో ఓడించింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ వీర బాదుడుతో టార్గెట్ చేధించడంలో కీలక పాత్ర పోషించాడు.
రాజస్థాన్ బ్యాటింగ్లో అదరగొట్టింది. అజింకా రహానె సత్తా చాటాడు. ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లకు 6వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేయగలిగింది. కెప్టెన్సీ నుంచి తప్పించిన రెండో మ్యాచ్లో (105; 63బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సులు)తో చెలరేగి జట్టుకు చక్కటి స్కోరు అ�
రాజస్థాన్లోని జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ ఏప్రిల్ 22న తలపడేందుకు సిద్ధమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. 2019 లీగ్లో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న స్మిత్కు కెప్టెన్గా ఇది రెండో మ్యాచ్.
చేధనలో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ 5వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టీవ్ స్మిత్ నేతృత్వంలో ఐపీఎల్ 12లో ఆడిన తొలి మ్యాచ్లోనే విజయాన్ని ముద్దాడింది. 162 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన స్మిత్.. కెప్టెన్ ఇన్నింగ్స్తో బాధ్యతాయుతంగా ఆడ
రాజస్థాన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబైను రాజస్థాన్ ఘోరంగా కట్టడి చేసింది. ఆరంభం నుంచి ముంబైపై ఒత్తిడి పెంచి స్కోరు బోర్డుకు కళ్లెం వేసింది. ఈ క్రమంలో 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 5వికెట్లు నష్టపోయి 161పరుగులు చేయగలిగింది. Also Read : BCCI విలక్షణ తీర్
రాజస్థాన్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్లో కీలక మార్పులు చేసుకుని రాజస్థాన్ రాయల్స్.. ముంబై ఇండియన్స్ తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిట్సల్స్ విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్