Home » safe
incident with Chennai volunteer no way induced by it: Serum Institute కోవిడ్ వ్యాక్సిన్ “కోవీషీల్డ్” తీసుకున్న ఓ వాలంటర్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వస్తున్న వార్తలను ఇవాళ(డిసెంబర్-1,2020)సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఖండించింది. చెన్నైకి చెందిన ఓ వాలంటీర్ “కోవీషీల్డ్”వ�
safe coronavirus vaccine: కరోనాపై గన్ షాట్ ట్రీట్మెంట్ కోసం ఏ కంపెనీ తయారు చేసిన టీకా అయితే మంచిదనే చర్చ ఇప్పుడు పతాకస్థాయికి చేరుకుంది. ఇండియాలో కొవిడ్-19 వ్యాక్సిన్ కు సంబంధించి ఫార్మా దిగ్గజం ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)’ అభివృద్ధి చేసిన ‘కొవి
missing bank employees safe in chittoor district : చిత్తూరు జిల్లాలో 10 మంది బ్యాంకు ఉద్యోగులు ఆదృశ్యమవటం కలకలం రేపింది. జిల్లాలోని సదాశివకోన జలపాతానికి ఆదివారం 10 మంది బ్యాంకు ఉద్యోగులు విహార యాత్రకు వెళ్లారు. ఆదివారం రాత్రికి కూడా వారు ఇళ్లకు తిరిగి చేరుకోలేదు. ఆచూకి కోస�
COVID-19 తగ్గించేందుకు రెడీ అయిన వ్యాక్సిన్ నొవావ్యాక్స్ క్లినికల్ ట్రయల్ రిజల్ట్స్ లో పాజిటివ్ ఫలితాలు దక్కించుకుంది. ఇమ్యూన్ రెస్పాన్స్ పెంచుతున్నట్లు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో రాసుకొచ్చారు. ఆగష్టు ఆరంభంలోనే దీని ఫలితాలు వెల్లడ�
ఎప్పుడో 180 ఏళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి గుండె ఇంకా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఇది చాలా వింత విచిత్రం..ఆశ్చర్యంకలిగించే విషయం బెల్జియంలో బైటపడింది. 180 ఏళ్ళ నాటి గుండె బయటపడింది. అది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండడం గమనార్హం. బెల్జి�
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు వణికిపోతున్న వేళ, ప్రజలు ప్రాణాలు మాస్కులో పెట్టుకుని జీవిస్తున్న వేళ రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా వ్యాక్సిన్ రేసులో రష్యా ముందడుగు వేసింది. కొవిడ్-19 వ్యాక్
అనంతపురం జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రాణం మీదికి తెచ్చుకున్నారు. ఉధృతంగా గుత్తి వాగులో ఓ కారు కొట్టుక�
శరీరాన్ని ఫిట్గా ఉంచుకునేందుకు, దేహదారుడ్యాన్ని పెంచుకోవడానికి జిమ్ సెంటర్కి వెళతారని తెలిసిందే. చాలామందికి జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయడం అలవాటు. ఒక్కరోజు కూడా జిమ్ కి వెళ్లకుండా ఉండలేని వారు చాలామంది ఉన్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మా
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే రెండే మార్గాలు. ఒకటి భౌతికదూరం పాటించడం. మరొకటి మాస్కుల వినియోగం. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ రెండూ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని నిపుణులు చెప్పారు. �
ఏపీలో కరోనా వైరస్ నివారణ చర్యలపై సీఎం జగన్ మంగళవారం(ఏప్రిల్ 28,2020) సమీక్ష నిర్వహించారు. మంత్రి మోపిదేవి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతంసవాంగ్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వివరా