Home » safe
యస్ బ్యాంక్ సంక్షోభంపై శుక్రవారం(మార్చి-6,2020)కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఎస్ బ్యాంక్ ఖాతాదారుల డబ్బు సురక్షితంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఎస్ బ్యాంక్ విషయంపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)గవర్నర్ తో మాట్లాడినట్లు నిర�
నోవల్ కరోనా వైరస్ చైనాలో పుట్టి, ప్రపంచమంతా కమ్మేస్తోంది. యూరోప్లోనూ మరణాలు నమోదువుతుంటే, అమెరికా కొత్త వైరస్ను ఎదుర్కోవడానికి రెడీ. ఎక్కడోఉన్న అమెరికా బెదురుతుంటే, ఇండియా మాత్రం ఎలా సేఫ్ అయ్యింది?నిజానికి జనాభా ఎక్కువగా ఉన్న భారతదేశం మ�
యూపీలోని ఫరూకాబాద్లో 23 మంది చిన్నారుల్ని బందీలుగా తీసుకున్న నేరస్తుడు ఎన్కౌంటర్లో హతమయ్యాడు. దాదాపు 10 గంటల హైడ్రామా తర్వాత నేరగాడ్ని పోలీసులు కాల్చి చంపారు. అతడి చెరలో ఉన్న చిన్నారులతో పాటు వారి తల్లుల్ని రక్షించారు. ఈ ఘటన ఉత్తర్ప్రదే�
సంక్రాంతి పండుగ వేళ కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. నీటి కాల్వలో పడి తల్లిని కాపాడి కొడుకు మృతి చెందాడు.
ఢిల్లీలో అదృశ్యమైన తెలుగు డాక్టర్ల మిస్సింగ్ మిస్టరీ వీడింది. వారి ఆచూకీ లభ్యమైంది. ఢిల్లీలో మిస్ అయిన డాక్టర్లు సిక్కింలో సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ కోసం యత్నించిన పోలీసులు టెక్నీలజీ సహాయంతో సిక్కింలో ఉన్�
మహిళలపై అఘాయిత్యాలను అడ్డుకునేందుకు.. వారికి ఆత్మరక్షణ కల్పించేందుకు అద్భుతాన్ని సృష్టించారు ఇద్దరు చిన్నారులు. ముట్టుకుంటే షాక్ కొట్టే జాకెట్ను తయారు చేశారు.
గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో కలకలం రేపిన బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపైన బాలుడు సేఫ్ గా ఉన్నాడు.
రోజురోజుకీ దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న సమయంలో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో బయట ఒంటరిగా ఉన్న మహిళలను పోలీసులే ఉచితంగా వారి ఇళ్ల దగ్గర దిగబెట్టనున
హైదరాబాద్ మహానగరంలో వరుసగా జరుగుతున్నసంఘటనలు చూస్తుంటే ఇక్కడ మహిళలకు రక్షణ ప్రశ్నార్ధకంగా మారుతోంది. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై నుంచి కారు పడి ఓ మహిళ మృతి.. బంజారాహిల్స్లో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొని ఐటీ మహిళా ఉద్యోగి దుర్మరణం.. శంషాబా
మిస్టరీ వీడింది. ఉత్కంఠకు తెరపడింది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ లభ్యమైంది. చిన్నారి క్షేమంగా ఉంది. పోలీసులు చిన్నారిని తీసుకొచ్చారు.