Home » safe
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కల్వాన్లో ఆరు సంవత్సరాల బాలుడు 300 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. వెంటనే స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి ఆ బాలుడిని ప్రాణాలతో బయటకు తీశారు. వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. బా�
హైదరాబాద్ హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. 24గంటల్లోనే బాలిక ఆచూకీ కనిపెట్టారు.
సంచలనాలకు కేరాఫ్గా మారిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికి హౌస్లో 8మంది ఉండగా ఇవాళ(13 అక్టోబర్ 2019) ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. ఈ వారం నామినేట్ అయిన ముగ్గురు టఫ్ వ్యక్తులు కావడంతో హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్య�
గోదావరి బోటు ప్రమాదం ఘటనలో తన వారి ఆచూకీ లభించకపోవడంతో తిరుపతికి చెందిన మధులత కుటుంబం ఆందోళన చెందుతోంది. మధులత కుమార్తె నీటిలో గల్లంతు కావడంతో
మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న విస్తారా ఎయిర్లైన్కు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్… ముంబై ఎయిర్పోర్టులో విమానాన్ని �
సంగారెడ్డి ఆస్పత్రిలో అదృశ్యమైన శిశువు ఆచూకీ దొరికింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో చిన్నారిని పోలీసులు గుర్తించారు.
నల్లాలో పడిన నాలుగేళ్ల చిన్నారి 15 నిమిషాల్లోనే సురక్షితంగా బయటకు వచ్చింది. ఓ ఫైర్ మెన్,స్థానికుడు జాయింట్ ఎఫర్ట్ తో చిన్నారిని ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.డ్రైన్ లోపల చెత్త ఉండటమే చిన్నారికి వరంగా మారింది.చెత్తలో చిక్కుకున
పవిత్ర ఈస్టర్ వేళ (ఏప్రిల్ 21 ఆదివారం) శ్రీలంకలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. 215 మంది మృత్యువాత పడ్డారు. 500 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు భారతీయులు మృతి చెందారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు చెంది�
కొలంబోపై ఉగ్రవాదులు పంజా విసిరారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని పేలుళ్లకు పాల్పడ్డారు. 160 మంది కన్నుమూశారు. ఎంతో మంది గాయపడ్డారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఉదయం 8.30గంటల ప్రాంతంలో మూడు చర్చిలు, మూడు హోటళ్లలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీనితో �
భారతీయులకు రాజులు అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.కాపాలదారులంటేనే దేశ ప్రజలకు ఇష్టమని అన్నారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(మార్చి-31,2019)ఢిల్లీలోని తల్కతోర ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ ప్రచార కార్యక్రమ�