safe

    వైరల్ వీడియో : బోరుబావిలో పడిన బాలుడిని భలే రక్షించారు 

    November 15, 2019 / 11:09 AM IST

    మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కల్వాన్‌లో ఆరు సంవత్సరాల బాలుడు 300 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. వెంటనే స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి ఆ బాలుడిని ప్రాణాలతో బయటకు తీశారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. బా�

    హయత్‌నగర్‌లో అదృశ్యమైన బాలిక సేఫ్‌

    November 7, 2019 / 03:33 PM IST

    హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. 24గంటల్లోనే బాలిక ఆచూకీ కనిపెట్టారు.

    బిగ్ బాస్ ఎలిమినేషన్ : మహేష్ ఔట్…రాహుల్ సేఫ్

    October 13, 2019 / 05:21 AM IST

    సంచలనాలకు కేరాఫ్‌గా మారిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికి హౌస్‌లో 8మంది ఉండగా ఇవాళ(13 అక్టోబర్ 2019) ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. ఈ వారం నామినేట్ అయిన ముగ్గురు టఫ్ వ్యక్తులు కావడంతో హౌస్‌లో నుంచి ఎలిమినేట్ అయ్య�

    గోదావరి బోటు ప్రమాదం : హాసిని క్షేమంగా రావాలని ప్రార్థనలు

    September 16, 2019 / 05:45 AM IST

    గోదావరి బోటు ప్రమాదం ఘటనలో తన వారి ఆచూకీ లభించకపోవడంతో తిరుపతికి చెందిన మధులత కుటుంబం ఆందోళన చెందుతోంది. మధులత కుమార్తె నీటిలో గల్లంతు కావడంతో

    మెగాస్టార్ చిరంజీవికి తప్పిన ప్రమాదం

    August 31, 2019 / 01:40 AM IST

    మెగాస్టార్‌ చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యింది. ముంబై నుంచి హైదరాబాద్‌ వస్తున్న విస్తారా ఎయిర్‌లైన్‌కు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్‌… ముంబై ఎయిర్‌పోర్టులో విమానాన్ని �

    క్షేమం : అదృశ్యమైన శిశువు ఆచూకీ లభ్యం

    May 9, 2019 / 10:36 AM IST

    సంగారెడ్డి ఆస్పత్రిలో అదృశ్యమైన శిశువు ఆచూకీ దొరికింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో చిన్నారిని పోలీసులు గుర్తించారు.

    నల్లాలో పడిన చిన్నారి…15నిమిషాల్లోనే క్షేమంగా బయటకి

    April 22, 2019 / 04:09 AM IST

    నల్లాలో పడిన నాలుగేళ్ల చిన్నారి 15 నిమిషాల్లోనే సురక్షితంగా బయటకు వచ్చింది.  ఓ ఫైర్ మెన్,స్థానికుడు జాయింట్ ఎఫర్ట్ తో చిన్నారిని ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.డ్రైన్ లోపల చెత్త ఉండటమే చిన్నారికి వరంగా మారింది.చెత్తలో చిక్కుకున

    కొలంబోలో పేలుళ్లు : జగిత్యాల వాసులు క్షేమం

    April 22, 2019 / 01:14 AM IST

    పవిత్ర ఈస్టర్‌ వేళ (ఏప్రిల్ 21 ఆదివారం) శ్రీలంకలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. 215 మంది మృత్యువాత పడ్డారు. 500 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు భారతీయులు మృతి చెందారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు చెంది�

    కొలంబోలో పేలుళ్లు : నటి రాధిక సేఫ్

    April 21, 2019 / 07:36 AM IST

    కొలంబోపై ఉగ్రవాదులు పంజా విసిరారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని పేలుళ్లకు పాల్పడ్డారు. 160 మంది కన్నుమూశారు. ఎంతో మంది గాయపడ్డారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఉదయం 8.30గంటల ప్రాంతంలో మూడు చర్చిలు, మూడు హోటళ్లలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీనితో �

    చౌకీదార్ గా ఉంటా….ప్రభుత్వ ధనాన్ని కాపాడతా

    March 31, 2019 / 02:44 PM IST

    భారతీయులకు రాజులు అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.కాపాలదారులంటేనే దేశ ప్రజలకు ఇష్టమని అన్నారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(మార్చి-31,2019)ఢిల్లీలోని తల్కతోర ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ ప్రచార కార్యక్రమ�

10TV Telugu News