Home » safe
కరోనా వైరస్ దెబ్బతో యావత్ ప్రపంచం విలవిలలాడుతోంది. లక్షలాది మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. కరోనా దెబ్బకు మనిషే కాదు ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలమైంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకా
:కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారతదేశంలో కూడా వైరస్ విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాలను సైతం కలవర పెడుతోంది. తెలంగాణలో కరోనా మహమమ్మారితో కొన్ని జిల్లాలు సతమతం అవుతున్న
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కంటికి కనిపించని ఈ శత్రువు 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు కావొస్తున్నా ఇంకా ఇది మిస్టరీగానే ఉంది. అనేక
భారత్ తో సహా 10దేశాల్లో జరిగిన కరోనా నిర్థారణ టెస్ట్ ల కన్నా ఒక్క అమెరికాలోనే అత్యధిక కరోనా టెస్ట్ లు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇదొక రికార్డు అని ఆయన అన్నారు. కరోనా వైరస్ (COVID-19) కు వ్యతిరేకంగా అమెరికా తన యుద్ధంలో స్థిర�
కరోనా రాకాసి బారిన పడిన UK ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం మెరగుపడింది. చికిత్స అందిస్తున్న ఐసీయూ నుంచి వార్డుకు తరలించారు వైద్యులు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, కానీ..కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందని వెల్లడించారు. చికిత్స అం
ఏపీలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. తొలుత వైరస్ సోకిన కేసులు తక్కువగానే నమోదయ్యాయి. కానీ క్రమక్రమంగా వైరస్ బారిన పడిన వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాప్తి చెందకుండా..పటిష్ట ఏర్పాట్లు చేస్తో�
కరోనా అనుమానంతో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలపై ఉత్తరప్రదేశ్ లో అధికారులు కెమికల్స్ స్ప్రే చేసిన సంగతి తెలిసిందే. వలస కూలీలను రోడ్డుపై కూర్చోపెట్టిన
కరీంనగర్ సేఫ్ గా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. కరీంనగర్ లో 50 వేల మందికి పరీక్షలు నిర్వహించామని..ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు కనిపించలేదన్నారు.
ఏపీ రాష్ట్రంలో ఎన్నికల అధికారి రమేశ్ కుమార్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఆయన రాసినట్లుగా ప్రచారమౌతున్న లేఖపై..భద్రత విషయంలో కేంద్రం స్పందించింది. ఆయనకు పూర్తి భద్రత కల్పిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. 2020, మార్చి 20�
భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయని, కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరమేనని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇవాళ(మార్చి-12,2020)పార్లమెంట్ కు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 73కు పెరిగాయని అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ స్పందన