Home » Sai Durga Tej
అల్లు అర్జున్ ని చూస్తే చాలా గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు మెగా హీరో సాయి దుర్గ తేజ్(Sai Durga Tej). తాజాగా ఆయన హైదరాబాద్ లో జరిగిన ప్రముఖ ఈవెంట్ కి హాజరయ్యారు.
హైదరాబాద్లో ది ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2025 జరిగిన విషయం తెలిసిందే. ఎంతో (Sai Durga Tej)ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ కి టాలీవుడ్ సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ హాజరయ్యారు.
మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే మూమెంట్ వచ్చింది. మెగా ఫ్యామిలీ(OG Special Show) అంతా కలిసి ఓజీ సినిమా చూశారు. పవన్ కళ్యాణ్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ ఓజీ సినిమాను వీక్షించారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ ప్రాజెక్టు లాక్ అయ్యింది. మెగా సుప్రీం సాయి దుర్గ తేజ(Maruthi-Sai Durga Tej) మరో భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో మెగా అల్లుడు సాయి దుర్గ తేజ్(Sai Durga Tej) ఒకరు. 38 వయసొచ్చినా పెళ్లి గురించి మాత్రం ఇంకా ఏ న్యూస్ చెప్పడం లేదు.
సాయి దుర్గ తేజ్ త్వరలోనే తన 18వ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నారు. తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా రోహిత్ కేపీ దర్శకత్వంలో వస్తుంది. సుమారు 125 నుండి 150 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కోసం సాయి తేజ్ ఫాన్స్ ఎంతో ఈగర్ గా
సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ నూతన దర్శకుడు రోహిత్ డైరెక్షన్లో ఓ మూవీలో నటిస్తున్నాడు.
వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.
తల్లి మీద ప్రేమతో సాయి దుర్గ తేజ్, తండ్రి మీద ప్రేమతో నేహశెట్టి పేర్లు మార్చుకున్నారు. ఇక ప్రభాస్ విషయమే క్లారిటీ రావాలి.
తాజాగా సత్య షార్ట్ ఫిలింకి సంబంధించిన ప్రెస్ మీట్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ..