సీఎం జగన్ అభద్రతాభావంతో ఉన్నారని.. టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. చంద్రబాబు చేసిన ఇసుక దీక్ష ఉద్యమంతో జగన్ కుర్చీ కదులుతోందని విమర్శించారు. 2019, నవంబర్ 16వ తేదీ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ, వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలప
ఏపీలో ఇసుక దీక్షలు రాజకీయాలను వేడెక్కించాయి. ఇసుక కొరతకు వైసీపీ ప్రభుత్వమే కారణం అని ఆరోపిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబు దీక్షకు దిగారు. విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర
ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఇసుక కొరత అంశం వేడి రాజేసింది. రాష్ట్రంలో ఇసుక కొరతకు కారణం జగన్ ప్రభుత్వమే అని ఆరోపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. గురువారం
ఏపీలో ఇసుక కొరతపై ప్రతిపక్ష నేత చంద్రబాబు పోరాటానికి సిద్ధమయ్యారు.
అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడాల్సిందే అంటూ ఆంధ్రప్రదేశ్లో కొత్త ఇసుక విధానం అమల్లోకి తీసుకుని వచ్చింది వైసీపీ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వం ఇసుక విషయంలో ఇసుక అక్రమాలకు పాల్పడిందంటూ వైసీపీ సర్కార్ కొత్త ఇసుక విధానాన్ని తీసుకుని వచ్చింది
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇసుక కొరతపై రేపు(14 నవంబర్ 2019) చేపట్టనున్న దీక్షకు మద్దతు కోరుతూ టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన విశాఖ లాంగ్ మార్చ్కు టీ�
ఇసుక అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోసింది. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే రూ. 2లక్షలు జరిమానా, 2ఏళ్ల జైలు అంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు ఇసుక అక్రమ రవాణా చేసే వారికి రూ.2 లక్షల జరిమానా మాత్రమే విధించేవారు. కానీ ఇప్పుడు జై�
ఇసుక కొరత.. సంక్షేమ పథకాలపై చర్చించేందుకు బుధవారం(నవంబర్ 13,2019) ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం జగన్ నేతృత్వంలో జరిగే సమావేశంలో ఇసుక అక్రమ
జనసేన అధినేత పవన్ కల్యాణ్, అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. ఇసుక కొరత విషయంలో మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ
ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలపై తనకు ఎలాంటి ద్వేషం లేదని, వారితో వ్యక్తిగత విభేదాలు లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల కోసమే ప్రభుత్వాన్ని