Home » SAND
ఇసుక కొరత.. సంక్షేమ పథకాలపై చర్చించేందుకు బుధవారం(నవంబర్ 13,2019) ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం జగన్ నేతృత్వంలో జరిగే సమావేశంలో ఇసుక అక్రమ
జనసేన అధినేత పవన్ కల్యాణ్, అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. ఇసుక కొరత విషయంలో మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ
ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలపై తనకు ఎలాంటి ద్వేషం లేదని, వారితో వ్యక్తిగత విభేదాలు లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల కోసమే ప్రభుత్వాన్ని
ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పై జనసేనాని ఫైర్ అయ్యారు. ఇసుక కొరతపై జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ గురించి మంత్రి అవంతి చేసిన విమర్శలను పవన్
రోడ్లు భవనాల శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఇసుక విషయంలో విపక్షాలు రాద్దాంత చేస్తున్నాయనీ..ఇసుక సమస్య తాత్కాలికమని అన్నారు. 265కి పైగా ఇసుక రీచుల్లో కేవలం 61 మాత్రమే పనిచేస్తున్నాయనీ మిగతావన్నీ వరద నీటిలో ము�
ఏపీలో ఇసుక కొరత మరో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులను బలి తీసుకుంది. గుంటూరు జిల్లాలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చి, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ గుంటూరు లో దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించి వైసీపీ నేతలు దోచుకు�
ఏపీలో కొన్నాళ్ల క్రితం మొదలైన ఇసుక దుమారం.. ఇప్పుడు తుపానుగా మారింది. ఇసుక కొరతపై టీడీపీ నేత నారా లోకేశ్ ఒక్కరోజు నిరసన దీక్ష చేయనున్నారు.
అవును… ఇసుక బంగారమైంది. ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అందుకే డబ్బా ఇసుకను రూ.10 చొప్పున విక్రయించారు. పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరంలో ఈ విచిత్రం జరిగింది. దీనికి కారణం లేకపోలేదు. సోమవారం(అక్టోబర్ 28,2019) దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించే కేదార
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నవరత్నాలు నవగ్రహాలుగా మారిపోయాయని విమర్శించారు. ప్రజావేదిక