Home » SAND
ఇసుక విధానంలో ఎట్లాంటి పరిస్థితుల్లో అవినీతి ఉండకూడదు..ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదు..అంటూ సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అక్రమ ఇసుక రవాణాను అడ�
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఇసుక విధానం అమల్లోకి తీసుకుని వచ్చింది ప్రభుత్వం. ఇందుకోసం ప్రభుత్వం వెబ్ అప్లికేషన్ ను కూడా తీసుకుని వచ్చింది. పారదర్శకంగా పాలన ఉండాలనే ఉద్ధేశ్యంతో ఇసుక విధానంలో మార్పులు తీసుకుని వచ్చిన ప్రభుత్వం.. ఆన్లైన్ విధానా
ఇకపై ఆంధ్రప్రదేశ్లో టన్ను ఇసుక రవాణ రూ.15కే అని వార్తలు వినిపిస్తున్నాయి. రేవు దగ్గర్నుంచి నిల్వ కేంద్రానికి ఇసుకను రవాణా చేయడానికి ఇంత తక్కువ ధరను కోట్ చేశాడు ఓ కాంట్రాక్టర్. గుంటూరు జిల్లాలోని కృష్ణానది రేవు నుంచి నిల్వ కేంద్రానికి రవాణా
ఢిల్లీ : ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాల కేసులో రూ.100 కోట్లు డిపాజిట్ చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్టీటీ) ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. నోటీసులు ఇవ్వకుండా, వాదన�
అనంతపురము : మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతోంది. భారత్ను చూసి ప్రపంచ దేశాలు కుళ్లకుంటున్నాయి. గ్రహాలపైకి రాకెట్లు పంపుతున్నాము. డిజిటల్ ఇండియా అని గొప్పలు చెప్పుకుంటున్నాం. ఇదంతా నాణానికి ఒకవైపు. కడుపుకి పిడికెడన్నం దొరక్క మనిషి పిట్టలా రాల�
రోజుకు 2వేల 500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చింది
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిసర ప్రాంతాలలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. బెల్లంపల్లి పట్టణం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో తహసీల్దార్ మరియు రెవెన్యూ సిబ్బంది మంగళవారం ఉదయం 6 గంటల నుం
ఉత్తరప్రదేశ్ అక్రమ ఇసుక మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి, హమిర్పూర్ జిల్లా మాజీ డీఎం(డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్) బి. చంద్రకళకు శుక్రవారం(జనవరి 18,2019) ఈడీ సమన్లు జారీ చేసింది.జనవరి 24న రాజధాని లక్నోలోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలన�