seized

    ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి స్థిరాస్థులు పోలీసులు స్వాధీనం చేసుకోరాదు

    September 24, 2019 / 02:58 PM IST

    దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సంబంధించిన స్థిరాస్తుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకునే,సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని ఇవాళ(సెప్టెంబర్-24,2019)సుప్రీంకోర్టు త‌న తీర్పులో తెలిపింది. ఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్�

    5లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

    September 1, 2019 / 03:37 PM IST

    ములుగు జిల్లాలో సుమారు 5లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

    కోడెల కొడుకు షోరూం లైసెన్స్ రద్దు

    August 29, 2019 / 04:15 PM IST

     ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్  కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణకు చెందిన గౌతమ్ ఆటోమోటివ్స్ షోరూం లైసెన్స్‌ను రవాణా శాఖ రద్దు చేసింది. ఏపీ మోటార్ వాహనాల చట్టంలోని నిబంధన 84 ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు గుంటూరు రవాణా శాఖ డిప్యూటీ కమిష�

    ఎయిర్ పోర్టులో రూ.9 కోట్ల విలువైన బంగారం పట్టివేత

    May 14, 2019 / 06:54 AM IST

    కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రయాణీకుడి వద్ద నుంచి ఏకంగా రూ.8.5 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  

    కళ్లు చెదిరిపోయాయ్ : 3 కిలోల గోల్డ్ బిస్కెట్స్ స్వాధీనం

    April 25, 2019 / 04:43 AM IST

    హైదరాబాద్ నగరంలో చేపట్టిన తనిఖీల్లో కళ్లు చెదిరిపోయే బంగారం పట్టుబడింది. వాహనాల్ని సోదాలు చేస్తున్న క్రమంలో పోలులు ఏకంగా మూడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత వాహనాలను చెక్కింగ్ చేస్తున్న క్రమంలో సుల్తాన్‌బజార్‌ పోలీసు�

    TTD ఖజానాకు 1,381 కిలోల బంగారం

    April 19, 2019 / 09:38 AM IST

    తిరుమల శ్రీవారికి ఉన్న బంగారం అంతా ఇంతాకాదు..బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మండమంతా బంగారం. టన్నుల కొద్దీ ఖజానాలలో మూలుగుతోంది. ఇప్పుడు దీనికి తోడు మరో 1381 కిలోల బంగారం వచ్చి చేరుతోంది. ఇదిలా ఉండగా..తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో పో�

    సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ లో భారీగా బంగారం, వెండి స్వాధీనం

    April 17, 2019 / 10:30 AM IST

    హైదరాబాద్‌ : లోక్ సభ ఎన్నికలు జరగుతున్న వేళ నగరంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో బుధవారం (ఏప్రిల్ 17) ఉదయం పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తుల నుంచి ఏకంగా కిలో బంగారం, 30 కిలోల

    అమ్మబాబోయ్ : సూర్యాపేటలో 20 కిలోల బంగారు నాణాలు స్వాధీనం

    April 17, 2019 / 05:45 AM IST

    ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా కిలోల కొద్దీ బంగారం. చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏదో నిధి రాశి పోసినట్లుగా కిలోల కొద్దీ బంగారు నాణాలు.

    చెన్నైలో రూ.కోటి 50లక్షల విలువైన బంగారం స్వాధీనం

    April 12, 2019 / 04:38 AM IST

    చెన్నైలో 3.50 కిలోల బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్టులో 13 మందిని పట్టుకుని వీరి వద్దనుండి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

    కాంగ్రెస్ నేత నుంచి రూ. రూ.10లక్షలు స్వాధీనం 

    April 10, 2019 / 06:03 AM IST

    ఎన్నికలు జరిగేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. పోలింగ్ కు కొంత సమయమే ఉండటంతో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. దీంట్లో భాగంగా కొండా సందీప్ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.10ల�

10TV Telugu News