Home » seized
Hyderabad Drugs seized : హైదరాబాద్ లో డ్రగ్స్ అనేక మార్గాల్లో సరఫరా అవుతోందని, ప్రధానంగా ఆన్ లైన్ లో ఆర్డర చేస్తే నేరుగా ఇంటి వద్దకే స్పీడ్ పోస్టు ద్వారా అవి చేరుతున్నాయని ఎక్సైజ్ శాఖ సంచలన విషయాలు వెల్లడించింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) సమాచ
ఎయిర్ పోర్టులో స్మగ్లర్లు కొత్త కొత్తగా ఆలోచిస్తూ..బంగారం, నగదు అక్రమంగా తరలిస్తున్నారు. కానీ వినూత్నంగా తరలించాలని అనుకుంటున్నా..వారి ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. చెన్నై ఎయిర్ పోర్టులో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. షార్జా నుంచి బంగారం అక�
ఛండీఘడ్ పోలీసులు లాంబోర్గిని హ్యురాకేన్ను సీజ్ చేశారు. దాదాపు రూ.4కోట్ల విలువైన కారు నడిపే వ్యక్తి డ్రైవింగ్ డేంజరస్ గా ఉందని లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు కార్ ను సీజ్ చేశారు. నగర రోడ్లపై హై స్పీడుతో డ్రైవింగ్ చేయడమే కాక లైసెన్స్ చూపిం�
దొంగలు ఎత్తుకెళ్లింది..పోలీసులు స్వాధీనం చేసుకోవడం..మరలా దొంగల పాలు కావడం ఎప్పుడైనా విన్నారా. అవును కొన్ని కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు జరుగుతుంటాయి. పోలీసుల కళ్లుగప్పి తస్కరిస్తుంటారు. తమ చోరకళను ప్రదర్శిస్తుంటారు. దీంతో మరలా ఆ సొత్తు
తాగునీటి సరఫరా కోసం ఉపయోగించే ట్యాంకర్ నిండా లిక్కర్ ను తరలించేస్తున్నారు. అదికూడా మద్యనిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలో. బీహార్లో సంపూర్ణ మద్య నిషేదం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో లిక్కర్ మాఫీయా మద్యాన్ని అక్రమంగా రవాణా చేయటాన�
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ముంబై కోర్టు భారీ షాక్ ఇచ్చింది. మాల్యా ఆస్తులను విక్రయించడానికి ఎస్ బీఐ నేతృత్వంలోని 15 బ్యాంకుల కన్సార్టియంకు ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. మాల్యాకు రుణాలను ఇచ్చి నష్టపోయిన బ్యాంకులు, జప్తులో
చిట్టి పొట్టి జంతువులు..వాటిని చూస్తేనే ముద్దొస్తాయి. అబ్బా ఎంత బాగున్నాయో అనిపిస్తాయి. అటువంటి అరుదైన చిట్టి జంతువులపై స్మగ్లర్ కన్ను పడింది. వాటిని స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులకు పట్టుపడ్డాడు. బ్యాంకాక్ నుంచి వచ్చి చెన్నైలో దిగిన భ�
బంగారం అక్రమంగా తరులుతోంది. బిల్లులు ఎగ్గొట్టి.. దొంగమార్గంలో దుకాణాల్లోకి చేరుతోంది. తక్కువ ధరకే వస్తుండడంతో.. వ్యాపారులు కూడా ఈ
కర్నాటక మాజీ డిప్యూటీ సీఎం,సీనియర్ కాంగ్రెస్ లీడర్ జీ పరమేశ్వరతో పాటు ఇతరుల నివాసాల్లో గురువారం ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మాజీ ఎంపీ ఆర్ఎల్ జాలప్ప కొడుకు రాజేంద్ర ఇండ్లపై ఆదాయంపన్ను అధికారులు గురువారం దాడులు జరిపా�
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. బంగారం బిస్కెట్లను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారు బిస్కట్ల బరువు 4.9 కేజీలు ఉంది. వాటి విలువ దాదాపు రెండు కోట్లు ఉందని చెప్పారు. దుబాయ్ విమానంలో వచ్చిన ముగ్గురి నుంచి 42 బంగారు