Home » Shining AP
"ఈ క్వాంటం వ్యాలీలో ఐబీఎం, టీసీఎస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పాల్గొంటున్నాయి. దీనివల్ల స్టూడెంట్స్ కి, యంగ్ రీసెర్చర్స్ కి ఎనలేని అవకాశాలు ఉన్నాయి" అని తెలిపారు.
"టెక్నాలజీని వాడుతున్నాం. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం" అని తెలిపారు.
"వైసీపీ పాలనలో వీల్ చేర్లు లేవు, అవినీతి కూరుకుపోయింది, మౌలిక సదుపాయల కల్పన లేదు" అని అన్నారు.
"మళ్లీ మొదటి నుంచి మేము పనులు ప్రారంభించాలి" అని తెలిపారు.
కూటమి ఏర్పడడానికి పవన్ కల్యాణ్ ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారని అన్నారు.
మూడు పార్టీల కూటమి వల్ల రాష్ట్రం సేఫ్ జోన్ లో ఉంటుందని చెప్పొచ్చని అన్నారు.
"గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసింది. కూటమి సర్కారు పాలనలో ఒక్క సంవత్సర కాలంలోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది" అని తెలిపారు.
అద్భుత విజయమే కాదు.. అంతకుమించిన అంచనాలతో కూటమి సర్కార్ ఏర్పాటయింది.
"వాళ్ల పాలనలో నంది నాటకోత్సవాలు లేవు. నంది అవార్డులు లేవు. ప్రతీదీ పక్కనపెట్టేశారు" అని వైసీపీని విమర్శించారు.