Home » Sonia Gandhi
పార్టీ అధ్యక్షురాలిగా ఆమె కొనసాగుతున్నారని, ఐదు రాష్ట్రాలపై సమగ్ర చర్చ జరిగిందని ఏఐసీసీ గోవా ఇన్ ఛార్జీ దినేష్ తెలిపారు. 2024 లోక్ సభ ఎన్నికలతో పాటు రానున్న ఎన్నికల్లో సవాళ్లను...
బీజేపీ గెలుపు శాశ్వతం కాదని త్వరలో పుంజుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై పునరాలోచించుకుంటామని, లోపాలను..(Sailajanath On Results)
కేంద్రంలో మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని ఓటములు ఎదురవుతున్నాయి.(Congress Loosing Power)
సోనియా గాంధీ, రాహుల్ లను కలిసాకే నా రాజీనామా నిర్ణయం గురించి చెబుతానని జగ్గారెడ్డి తెలిపారు.
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రధానమైనవని, రాబోయో ఐదేళ్లకు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని సోనియా గాంధీ తెలిపారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం ఎలాంటి హమీలు నెరవేర్చలేదని విమర్శించారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఆ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కూడా జోరు అందుకుంది.
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ తిరిగి సొంత గూటికి వెళ్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. శుక్రవారం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
12మంది రాజ్యసభ ఎంపీల సస్పెషన్ సహా కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు అనుసరించాల్సిన వైఖరిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం(డిసెంబర్-14,2021)
ఇళ్లల్లో మహిళలకు మితిమీరిన స్వేచ్ఛనివ్వడం వల్లే పిల్లల్లో క్రమశిక్షణ కొరవడుతుందని, భర్త మార్గాన్ని అనుసరిం చడం ద్వా రానే తల్లి తన పిల్లల విధేయతను పొందగలదు’ అనే అర్థం వచ్చేలా
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్.