Home » Srisailam
శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. . భక్తులు..కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..స్వామి వారిని దర్శించుకోవచ్చని ఆలయ ఈవో కేఎస్ రామారావు వెల్లడించారు.
ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీ శైలంలో ఆగష్టు 18నుంచి స్వామి స్పర్శ దర్శనానికి అనుమతులిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. పలు విడతలుగా పూజలు..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబికలను దర్శనం చేసుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. జూరాల ఎప్పుడో నిండిపోగా శ్రీశైలం ఐదు రోజుల క్రితం నిండింది. ఇప్పుడు సాగర్ కూడా నిండిపోయింది. జూరాలకు ఇప్పటికీ 4.38 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. 4.6 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదుల�
విజయవాడ ప్రకాశం బ్యారేజికీ వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువున ఉన్న పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల నుంచి విడుదలైన వరద నీరు ఆదివారం మధ్యాహ్నానికి 5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా వేశారు.
శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత
Srisaila Devasthanam : కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ,మల్లిఖార్జునస్వామి అమ్మవార్ల ఆలయంలో ఆర్జిత సేవలు ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభం అయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, పరిమిత సంఖ్యలో ఆర్జిత సేవల నిర్వహిస్తున్నట్లు
శ్రీశైలంలో మరోసారి అర్ధరాత్రి డ్రోన్... రంగంలోకి పోలీసులు
కశ్మీర్లోని ఎయిర్ఫోర్స్ లో డ్రోన్ కనిపించింది మొదలు దేశవ్యాప్తంగా డ్రోన్ల అలజడి వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు డ్రోన్ కలకలం శ్రీశైలం పుణ్యక్షేత్రంలోనూ కనిపించింది.